K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే
K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి కే.లక్ష్మన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 50 శాతం పైగా ఉన్న బీసీ లో కోసం మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చుతున్నాడని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాలు, కోటి కుటుంబాలను ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలుస్తాం… మోడీ కార్యక్రమాలు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం బీసీలను చిన్న చూపు చూసిందని ఆరోపించారు. వారి చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నీ కులం పేరుతో, చాయ్ అమ్ముకున్నందుకు హేళన చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
ఆర్థిక పరమైన రిజర్వేషన్ లు ఉండాలని కులాల పరంగా ఉందొద్దని అన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. మోడీ బీసీలకు రిజర్వేషన్ లు అమలు చేస్తున్నారన్నారు. BC లను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలు మోడీ చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ బీసీలను పాలనలో భాగస్వామ్యం కాకుండా బీసీ రిజర్వేషన్ లు కుదించాడని ఆరోపించారు. బీసీ వ్యతిరేక విధానాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ లకు ఫ్యాన్ లు లేవు, ప్యూన్ లు లేరని ఎద్దేవ చేశారు. ఒక శాతం ఉన్న సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం…50 శాతం పైగా ఉన్న బీసీ లకు మూడు ఇచ్చారన్నారు. బీసీ లకు పెద్ద పీఠ వేసే పార్టీ బీజేపీ నే అని తెలిపారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన దళిత, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, గొప్ప సంస్కర్త జ్యోతిరావ్ గోవిందరావు అన్నారు. 1873లో సత్య శోధక్ సమాజ్ స్థాపించి ఎన్నో సేవలు అందించారు. కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడారని గుర్తు చేశారు.
Today Business Headlines 11-04-23: ఒక కంపెనీ కోసం 49 సంస్థల ఆసక్తి. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?