K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
K Laxman: బీసీ లకు పెద్ద పీట వేసే పార్టీ బీజేపీ నే అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మన్ అన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్బంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి కే.లక్ష్మన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు నివాళులు అర్పించారు. బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. 50 శాతం పైగా ఉన్న బీసీ లో కోసం మోడీ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. పూలే ఆశయాలను నెరవేర్చుతున్నాడని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష గ్రామాలు, కోటి కుటుంబాలను ఓబీసీ మోర్చా అధ్వర్యంలో కలుస్తాం… మోడీ కార్యక్రమాలు వివరిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం బీసీలను చిన్న చూపు చూసిందని ఆరోపించారు. వారి చెప్పు చేతుల్లో ఉండాలని అనుకుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నీ కులం పేరుతో, చాయ్ అమ్ముకున్నందుకు హేళన చేస్తున్నారని మండిపడ్డారు.
Read also: Extramarital Affair: జ్యోతిష్యుడి మెడకు చుట్టుకున్న ఎఫైర్.. పక్కా స్కెచ్ వేసి బలి
Also Read
- Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
- 1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
- Telangana : పంచాయతీలకు నిధుల బిగ్ రిలీఫ్.. ట్రెజరీ జాప్యానికి చెక్..!
ఆర్థిక పరమైన రిజర్వేషన్ లు ఉండాలని కులాల పరంగా ఉందొద్దని అన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అన్నారు. మోడీ బీసీలకు రిజర్వేషన్ లు అమలు చేస్తున్నారన్నారు. BC లను వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయాలని అనేక కార్యక్రమాలు మోడీ చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ బీసీలను పాలనలో భాగస్వామ్యం కాకుండా బీసీ రిజర్వేషన్ లు కుదించాడని ఆరోపించారు. బీసీ వ్యతిరేక విధానాలకు కేసీఆర్ పాల్పడుతున్నారని తెలిపారు. బీసీ కార్పొరేషన్ లకు ఫ్యాన్ లు లేవు, ప్యూన్ లు లేరని ఎద్దేవ చేశారు. ఒక శాతం ఉన్న సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం…50 శాతం పైగా ఉన్న బీసీ లకు మూడు ఇచ్చారన్నారు. బీసీ లకు పెద్ద పీఠ వేసే పార్టీ బీజేపీ నే అని తెలిపారు. కులం పేరుతో తరతరాలుగా అణచివేతకు గురైన దళిత, బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, గొప్ప సంస్కర్త జ్యోతిరావ్ గోవిందరావు అన్నారు. 1873లో సత్య శోధక్ సమాజ్ స్థాపించి ఎన్నో సేవలు అందించారు. కార్మికుల హక్కుల కోసం కూడా పోరాడారని గుర్తు చేశారు.
Today Business Headlines 11-04-23: ఒక కంపెనీ కోసం 49 సంస్థల ఆసక్తి. మరిన్ని వార్తలు
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?