Jubilee Hills Bypoll : ఈసారి బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో
- జూబ్లీహిల్స్ బరిలో మొత్తం 58 మంది బరిలో ఉన్నారు
- జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365
- ఈసారి బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో : ఆర్వీ కర్ణన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పూర్తిగా సన్నాహాలు చేపట్టబడ్డాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నియోజకవర్గంలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 4,01,365గా ఉంది, అందులో పురుషులు 2,08,561 మంది, మహిళలు 1,92,779 మంది ఉండగా.. ఇతరులు 25 మంది ఉన్నారు.
నియోజకవర్గంలో ముగ్గురు అబ్జర్వర్స్ పర్యటన చేసి ఇన్స్పెక్షన్ నిర్వహిస్తున్నట్లు ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఈసారి ప్రతి బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఏర్పాటు చేయబడిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేయబడుతుందని, అలాగే ఓటర్లకు మొబైల్ తీసుకెళ్ళకూడదని, మొబైల్ డిపాజిట్ చేయాల్సిందని స్పష్టం చేశారు ఆర్వీ కర్ణన్.
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- OTR : తెలంగాణ మంత్రుల శాఖల మార్పు పై చర్చలు
Kurnool Bus Fire : మెదక్ జిల్లాకు చెందిన తల్లి-కూతురు దుర్మరణం
స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు మాత్రమే ఓటర్ స్లిప్పులు పంచుతారని, రాజకీయ పార్టీలు వాటిని పంచితే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. నియోజకవర్గంలో 15 FST, 15 SST టీమ్స్ తిరిగి ఎలక్షన్ కోడ్ అమలు చేస్తున్నట్లు, మద్యం సీజ్, నగదు నిర్వహణ, సోషల్ మీడియా పర్యవేక్షణ వంటి చర్యలను చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు, 512 లీటర్ల మద్యం సీజ్ అయ్యిందని, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు.
ఓటింగ్ పెంచేందుకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దివ్యాంగులు, గర్భవతులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వెహికిల్స్ అందిస్తారని, ఈనెల 27న పారా మిలిటరీ బలగాలు నియోజకవర్గంలో వస్తాయన్నారు. 8 కంపెనీలు ముఖ్యమైన పోలింగ్ స్టేషన్లలో విధుల్లో ఉంటాయన్నారు. 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ బందోబస్తులో 16 వందల మంది పాల్గొంటున్నారని, అవసరమైతే మరింత మంది కూడా విధుల్లోకి తీసుకోబడతారని ఆయన తెలిపారు.
Bharat Taxi: ఓలా, ఉబర్లకు సవాల్.. మొదలుకానున్న ‘‘భారత్ టాక్సీ’’
తాజావార్తలు
-
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
-
Bollywood : కృతి సనన్, రష్మిక దేవరకొండను లాక్ చేసిన బిగ్ బ్యానర్.. ఏంటి సంగతి?
-
Lenovo Tab Plus Gen 2: లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 విడుదల.. 9 JBL స్పీకర్లు, 12.1 ఇంచెస్ డిస్ప్లేతో థియేటర్ అనుభూతి
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
SSMB 30 : మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ30 ఎవరితో..?
ట్రెండింగ్
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?