Jana Reddy: భట్టి పాదయాత్ర.. కోమటిరెడ్డి విషయంపై స్పందించనన్న జానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jana Reddy: యాదాద్రి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం పై నేను స్పందించను అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల పార్టీ అధ్యక్షులు భారీగా జన సమీకరణ చేయాలని కోరారు. ప్రియాంక గాంధీ పర్యటన, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జానారెడ్డి వ్యక్తిగత కార్యక్రమం కాదని అన్నారు. ప్రతి ఒక్కరు కలిసి రావాలి.. తరలిరావాలని పిలుపు నిచ్చారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొ్న్నారు. బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం లేకుండా దేశంలో ఏ పార్టీ ఉండదని స్పష్టం చేశారు.
Read also: Talasani Srinivas: బల్కంపేట ఎల్లమ్మకు 2.20 కిలోల బంగారు కిరీటం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. అలా కాదంటే పార్టీల మనగడ ఉండదని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం పై నేను స్పందించను అని అన్నారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరూ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాకు సాగునీరు అందిస్తుంది అన్న నమ్మకం లేదని సంచలన వాఖ్యలు చేశారు. శ్రీశైలం టన్నెల్ పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆరోగ్య సమస్యలు, సమయాభావం వల్ల సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర పాల్గొనలేకపోయా అని అన్నారు. కానీ.. ఏదో ఒక కార్యక్రమంలో నేను కూడా బట్టి పాదయాత్రలో పాల్గొంటానని జానారెడ్డి స్పష్టం చేశారు.
CM KCR: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్.. ప్రారంభించిన సీఎం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!