Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు రంగారెడ్డి జిల్లాలోని పొద్దటూరులో ఎక్స్ పీరియమ్ పార్క్ ప్రారంభం.. ఉదయం 11గంటలకు ఎక్స్ పీరియమ్ పార్క్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిరంజీవి, మహేశ్ బాబు.. 85 దేశాల నుంచి మొక్కల సేకరణ.. 150 ఎకరాల్లో 25 వేుల మొక్కలతో ఎక్స్ పీరియమ్ పార్క్..
* నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా.. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ మహా ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు..
Also Read
- Hyderabad: బార్బెక్యూ నేషన్లో బొద్దింకలు.. బ్రౌనీస్, కుల్ఫీల నిల్వలు..
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
* నేడు బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడితే తమ స్టాండ్.. ఎలా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ.
* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోనున్న మంత్రి సబిత.. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టనున్న మంత్రి సవిత.
* నేడు అమరావతిలోనే ప్రజలకు అందుబాటులో ఉండనున్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు..
* నేడు బాపట్ల జిల్లాలోని చీరాల మండలం దేవాంగపురిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించనున్న మంత్రి కొలుసు పార్థసారధి..
* నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11:30 గంటలకు జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం..
* నేడు భారీగా గంజాయి నిల్వలు ధ్వంసం చేయనున్న అనకాపల్లి జిల్లా పోలీసులు.. 35 వేల కేజీల డ్రై గాంజాను దగ్ధం చేసేందుకు ఏర్పాట్లు.. డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరగనున్న గంజాయి నిల్వల ధ్వంసం.
* నేటి నుంచి సెంట్రల్ జైలు ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభం.. ప్రత్యేక భద్రత నడుమ రోజుకి 30మంది చొప్పున రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ.. మొత్తం 200 మందిని తరలించేందుకు ఏర్పాట్లు..
* నేడు భారత మత్స్య పరిశోధన సంస్థ (FSI) ఓపెన్ హౌస్.. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల్లోకి సందర్శకులకు అనుమతి.. సముద్ర జలాల్లో నావిగేషన్, మత్స్య జాతుల పరిశోధనపై అవగాహన కల్పించనున్న సైంటిస్ట్ లు..
* నేటి నుంచి నాగోబా జాతర.. ఈరోజు రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్న మెస్రం వంశీయులు.. ఫిబ్రవరి 4 వరకు జరగనున్న కేస్లాపూర్ నాగోబా జాతర.. నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 600 మంది పోలీసులు.. 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత..
* నేటికి 16వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా.. మహాకుంభ్ కు భారీగా తరలి వస్తున్న భక్తులు..
* నేడు భారత్- ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్.. రాజ్ కోట్ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 75,390.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 82,240.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,03,900.
తాజావార్తలు
-
PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
-
Preity Mukhundhan: ఫైట్స్తో పవన్ ఫ్యాన్స్ను ఆకట్టుకున్న హీరోయిన్
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!