Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు రంగారెడ్డి జిల్లాలోని పొద్దటూరులో ఎక్స్ పీరియమ్ పార్క్ ప్రారంభం.. ఉదయం 11గంటలకు ఎక్స్ పీరియమ్ పార్క్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. హాజరుకానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు, చిరంజీవి, మహేశ్ బాబు.. 85 దేశాల నుంచి మొక్కల సేకరణ.. 150 ఎకరాల్లో 25 వేుల మొక్కలతో ఎక్స్ పీరియమ్ పార్క్..
* నేడు నల్గొండలో బీఆర్ఎస్ మహా ధర్నా.. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ మహా ధర్నా.. హాజరుకానున్న కేటీఆర్, మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, రైతులు..
Also Read
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
* నేడు బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల సమావేశం.. జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెడితే తమ స్టాండ్.. ఎలా ఉండాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ.
* నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు తీసుకోనున్న మంత్రి సబిత.. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టనున్న మంత్రి సవిత.
* నేడు అమరావతిలోనే ప్రజలకు అందుబాటులో ఉండనున్న మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు..
* నేడు బాపట్ల జిల్లాలోని చీరాల మండలం దేవాంగపురిలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించనున్న మంత్రి కొలుసు పార్థసారధి..
* నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ఉదయం 11:30 గంటలకు జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం..
* నేడు భారీగా గంజాయి నిల్వలు ధ్వంసం చేయనున్న అనకాపల్లి జిల్లా పోలీసులు.. 35 వేల కేజీల డ్రై గాంజాను దగ్ధం చేసేందుకు ఏర్పాట్లు.. డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరగనున్న గంజాయి నిల్వల ధ్వంసం.
* నేటి నుంచి సెంట్రల్ జైలు ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభం.. ప్రత్యేక భద్రత నడుమ రోజుకి 30మంది చొప్పున రాజమండ్రి కేంద్ర కారాగారానికి బదిలీ.. మొత్తం 200 మందిని తరలించేందుకు ఏర్పాట్లు..
* నేడు భారత మత్స్య పరిశోధన సంస్థ (FSI) ఓపెన్ హౌస్.. మత్స్య షికారి, మత్స్య దర్శిని నౌకల్లోకి సందర్శకులకు అనుమతి.. సముద్ర జలాల్లో నావిగేషన్, మత్స్య జాతుల పరిశోధనపై అవగాహన కల్పించనున్న సైంటిస్ట్ లు..
* నేటి నుంచి నాగోబా జాతర.. ఈరోజు రాత్రి నాగోబాకు మహాపూజ చేయనున్న మెస్రం వంశీయులు.. ఫిబ్రవరి 4 వరకు జరగనున్న కేస్లాపూర్ నాగోబా జాతర.. నాగోబా జాతరకు భారీ ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. 600 మంది పోలీసులు.. 100 సీసీ కెమెరాలతో పటిష్ట భద్రత..
* నేటికి 16వ రోజుకు చేరుకున్న మహా కుంభమేళా.. మహాకుంభ్ కు భారీగా తరలి వస్తున్న భక్తులు..
* నేడు భారత్- ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్.. రాజ్ కోట్ వేదికగా రాత్రి 7గంటలకు మ్యాచ్..
* నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 75,390.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 82,240.. హైదరాబాద్ లో కిలో వెండి రూ. 1,03,900.
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!