Sigachi Factory Blast: సిగాచి ఫ్యాక్టరీ అగ్నిప్రమాదం.. దర్యాప్తుకు నిపుణుల కమిటీ ఏర్పాటు
- పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీపై దర్యాప్తుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు..
- నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- నెల రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sigachi Factory Blast: సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువులో గల పాశమైలారం ఇండస్ట్రియల్ కారిడార్ లోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో సుమారు 45 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడింది. ప్రమాదం జరిగి 48 గంటలు గడుస్తున్నప్పటికీ ఇంకా సిగాచి ఫ్యాకర్టీ యాజమాన్యం సంఘటన ప్రదేశానికి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రమాద ఘటనపై విచారణ చేసేందుకు నలుగురు నిపుణులతో కూడిన కమిటీని తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసింది.
Read Also: Police High Alert: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..
Also Read
- BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
- SHAKTI : తెలంగాణలో కార్మిక, ఉపాధి శాఖ పేరు మార్పు.. ఇకపై ‘శక్తి’ శాఖగా..
- Jupally Krishna Rao : రూ.8.21 లక్షల కోట్ల అప్పు.. జూపల్లి బిగ్ ఛాలెంజ్.!
- Arunodaya Naganna Passes Away : మూగబోయిన విప్లవ గళం.. అరుణోదయ నాగన్న కన్నుమూత.!
ఇక, పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీపై దర్యాప్తుకు నిపుణులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి బి.వెంకటేశ్వర్ (ఏమిరేట్ సైంటిస్ట్) చైర్మన్గా, ప్రతాప్ కుమార్ చీఫ్ సైంటిస్ట్, డాక్టర్. సూర్యనారాయణ (రిటైర్డ్ సైంటిస్ట్), సంతోష్, సేఫ్టీ ఆఫీసర్ పూణె సభ్యులుగా కమిటీలో ఉంటారు. నెల రోజుల్లో దర్యాప్తు చేసిన ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కార్మికుల భద్రత కోసం సిగాచి కంపెనీ నిబంధనలు పాటిస్తుందా? లేదా? నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
Tamil Nadu Politics: విజయ్ ప్రభుత్వంపై కుట్ర కేసులో షాకింగ్ నిజాలు.. రూ.180 కోట్లతో స్కెచ్..!
-
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
-
Lepakshi: లేపాక్షి ఆలయంలో వేలాడే స్తంభం వెనుక నిజం ఏంటి.. శతాబ్దాలుగా ఆశ్చర్యపరుస్తున్న నిర్మాణ రహస్యం!
-
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
-
Astrology: జూలై 4 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!