Supreme Court Collegium: ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త జడ్జీలు.. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
- తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు కొత్త జడ్జీలు..
- సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Collegium: తెలుగు రాష్ట్రాల్లోని హైకోర్టులకు త్వరలోనే మరి కొందరు కొత్త జడ్జీలు రానున్నారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు జడ్జీల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ పేరు సిఫార్సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం.. తెలంగాణ హైకోర్టుకు నలుగురు జడ్జీల నియామకానికి సిఫార్సు చేసింది.. టీజీ హైకోర్టుకు జడ్జీలుగా గాడి ప్రవీణ్ కుమార్, గౌస్ మీరా మోహిఉద్దిన్, సుద్దాల చలపతి రావు, వాకిటి రామకృష్ణా రెడ్డి పేర్లను సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం..
Read Also: Piracy: సినిమాలను ఎక్కడి నుంచి పైరసీ చేస్తున్నారు..? దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందా..?
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాది తుహిన్ కుమార్ గేదెలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. జూలై 2న జరిగిన సమావేశంలో, భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవై నేతృత్వంలోని న్యాయమూర్తులు సూర్యకాంత్ మరియు విక్రమ్ నాథ్లతో కూడిన కొలీజియం ఈ నియామకాన్ని సిఫార్సు చేసింది. జూలై 1 నాటికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 37 మంది న్యాయమూర్తులు ఉండాలి.. కానీ, 9 మంది పోస్టులు ఖాళీగా ఉండడంతో 28 మంది న్యాయమూర్తులతో పనిచేస్తున్నారు.
Read Also: Cheating Trade: ట్రేడింగ్ పేరుతో బోర్డు తిప్పేసిన అద్వికా ట్రేడింగ్ కంపెనీ.. లబోదిబోమంటున్న బాధితులు
ఇక, సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు నలుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని సిఫార్సు చేసింది. గౌస్ మీరా మొహియుద్దీన్, చలపతి రావు సుద్దాల. వాకిటి రామకృష్ణ రెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ పేర్లను సిఫార్సు చేసింది.. తెలంగాణ హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా.. అయితే ప్రస్తుతం 26 మంది న్యాయమూర్తులతో పనిచేస్తోంది. దీంతో, తాజాగా మరో నలుగురు జడ్జీల నియామనికి సిఫార్సు చేసింది కొలీజియం..
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!