Abhishek Singhvi: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ
- తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు..
- అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ నామినేషన్ వేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్రెడ్డి, పార్టీ ఇన్చార్జి దీపాదాస్మున్షి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ దగ్గర మీడియాతో మాట్లాడారు. సోదరి మరియు సోదరీమణులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు.
Read also: Kolkata Rape Case: రేప్ కన్ఫర్మ్, నో ఫ్రాక్చర్… పోస్టుమార్టం నివేదిక ఏం చెబుతుందంటే.?
Also Read
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
- Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్లపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు రుణాలు ఇవ్వలేదు.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు రుణాలు ఇచ్చింది. మా ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అభిషేక్ సింఘ్వి మను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం నుండి వచ్చారు. మన రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ సింఘ్వీ వెళ్లిపోవడం వల్ల మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలని కోరుకుంటున్నట్లు అభిషేక్ సింఘ్వీ మను తెలిపారు. సింఘ్వీని రాజ్యసభ అభ్యర్థిగా సీఎల్పీ ఆదివారం ఖరారు చేసింది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తున్నానని సింఘ్వీ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై రాజ్యసభ, కోర్టుల్లో తన వాదన వినిపిస్తామన్నారు.
Raksha Bandhan 2024: సోదరులకు రాఖీ కట్టి.. తుదిశ్వాస విడిచిన యువతి!
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!