Bhatti Vikramarka: థర్మల్ పవర్ ప్లాంట్ కోసం స్థల పరిశీలన.. రామగుండంలో భట్టి విక్రమార్క పర్యటన
- రామగుండంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన..
- తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ స్థల పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: పెద్దపల్లి జిల్లా రామగుండంలో నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 20 నిమిషాలకు రామగుండం పోలీస్ కమిషనరెట్ లోని హెలీప్యాడ్ వద్దకు భట్టి విక్రమార్క ,పొన్నం, శ్రీధర్ బాబు చేరుకోనున్నారు. రామగుండం చేరుకోగానే తొలుత తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 800 మెగా వాట్ల విద్యుత్ ప్లాంట్ స్థలం పరిశీలించనున్నారు. రామగుండం నుంచి సింగరేణి ఆర్జీ 1 ఏరియా లోని మేడిపల్లి మిని ఓసిపి పరిశీలిస్తారు. అనంతరం అక్కడి నుంచి రామగుండం సెక్టార్ 2 లో స్కిల్ సెంటర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. మధ్యాహ్నం రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో అమృత్ 2.0 పథకం, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయనున్నారు. భట్టితో పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర బీసి సంక్షేమ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నారు.
Read also: Robert Vadra : కంగనా రనౌత్కు పార్లమెంట్లో ఉండే అర్హత లేదు.. ఆమె ప్రకటనపై రాబర్ట్ వాద్రా ఆగ్రహం
Also Read
- KTR: వాటిని చూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా.. కేటీఆర్ హాట్ కామెంట్స్.!
- Rohini Karthi 2026: రోహిణి కార్తె ప్రారంభం.. ‘రోళ్లు పగిలే ఎండలు’ అంటే ఇవేనేమో! అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
- Terrorist Arrest: మేడ్చల్లో ఐఎస్ఐ లింకుల కలకలం.. వ్యక్తి అరెస్ట్.!
- Hyderabad : 50 ఏళ్ల మహిళ నాలుక కోసేసిన ప్రియుడు
కాగా.. పెద్దపల్లి జిల్లా రామగుండంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. జెన్కో ప్రతిపాదిత పవర్ప్లాంట్ను నిర్మించడం వల్ల ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు సుమారు 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని జేఏసీ నాయకులు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థను పటిష్టం చేయడం ద్వారా ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తక్కువ ధరకు ప్రజలకు విద్యుత్ అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా దశాబ్దాల చరిత్ర కలిగిన 62.5 మెగావాట్ల రామగుండం-బి థర్మల్ పవర్ ప్లాంట్ మూతపడనుంది.
Read also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
కేంద్ర ప్రభుత్వం 1978లో ఎన్టిపిసికి శంకుస్థాపన చేసింది, దాని సరిహద్దుకు ఆనుకుని బి-థర్మల్ ప్లాంట్ను ఏర్పాటు చేసిన 13 సంవత్సరాల తర్వాత. 1983లో కేవలం 200 మెగా వాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభించిన కార్పొరేషన్ ఇప్పుడు దశలవారీ విస్తరణతో 2600 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుని యావత్ దక్షిణ భారతదేశానికి వెలుగులు విరజిమ్ముతోంది. అయితే, బి-థర్మల్ ప్రాజెక్ట్ యొక్క జీవిత కాలం 50 సంవత్సరాలు, కానీ ప్లాంట్ స్థాపించబడి 59 సంవత్సరాలు కావడంతో, తరచుగా సమస్యలు తలెత్తుతాయి. ప్లాంట్ల నిర్వహణ భారంగా మారింది. ఇటీవల యూనిట్ ట్రిప్ అయి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కావడంతో మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?
తాజావార్తలు
-
Delhi Capitals: భారీ మూల్యం చెల్లించుకున్నాం.. గుజరాత్, పంజాబ్ మ్యాచ్లను మర్చిపోలేము: డీసీ హెడ్ కోచ్
-
Nara Lokesh: మహానాడుపై క్లస్టర్ ఇంఛార్జ్లకు నారా లోకేష్ దిశానిర్దేశం
-
Kangana-Aishwarya Rai: ఐశ్వర్య లుక్పై ట్రోల్స్.. కంగనా రనౌత్ సీరియస్ వార్నింగ్
-
Best Colors for Summer Clothes: వేసవిలో ఏ రంగు దుస్తులు ధరించాలి? ఈ 3 కలర్స్ మీ శరీరాన్ని ఏసీలా చల్లగా ఉంచుతాయి!
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!