Formula E Scam Case: ఫార్మలా-ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..
- ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు..
- ఈనెల 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఏసీబీ..
- దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని ట్వీట్ చేసిన కేటీఆర్..
- నేను లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నా..
- తిరిగి వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు వస్తాను: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E Scam Case: ఫార్ములా-ఈ రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రెండోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 28వ తేదీన విచారణకు రావాలని నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది. మరోవైపు, ఫార్ములా-ఈ కేసులో మే 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ నాకు నోటీసు ఇచ్చింది అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. నేను ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తాను అని తెలిపారు.
Read Also: PM Modi: మోడీ ర్యాలీకి హాజరైన కల్నల్ సోఫియా ఖురేషి ఫ్యామిలీ.. ప్రధాని ట్వీట్
Also Read
అయితే, నేను చాలా ముందుగానే యూకే, అమెరికా పర్యటనకు వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాత ఏసీబీ విచారణకు హాజరవుతాను అని పేర్కొన్నారు. ఏసీబీ అధికారులకు ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేశాను అన్నారు. కానీ, రాజకీయ ప్రతీకార దాహానికి.. ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను చెప్పుకొచ్చాడు. 48 గంటల క్రితం, నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్లో అతని పేరు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ తర్వాత రేవంత్ప్రధాని మోడీతో సహా బీజేపీ అగ్ర నాయకులను కలవడంతో ఒక్క భారతీయ జనతా పార్టీకి చెందిన అతడ్ని ఒక్క మాట కూడా అనలేదని కేటీఆర్ ఆరోపించారు.
The ACB has given me a notice to appear for an enquiry on the 28th of May in the Formula E case
As a law abiding citizen, will definitely cooperate with the agencies even though the case is nothing but pure political harassment
As I have planned to leave for the UK & USA for…
— KTR (@KTRBRS) May 26, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?