KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
- కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
- పొన్నం ప్రభాకర్ కూడా అవినీతి జరగలేదన్నారు..
- ఓఆర్ఆర్పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరపాలని డిమాండ్- కేటీఆర్
KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిన్నటి మీడియా సమావేశంలో అవినీతి జరుగలేదని పొన్నం ప్రభాకర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రోజీసర్ కరెక్ట్ గా లేదని అన్నారు.. అంతేకాని అవినీతి లేదని అన్నారు. వీళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నాడు. ముఖ్యమంత్రిని కూడా ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారా లేక ముఖ్యమంత్రి నే అందరిని తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదని కేటీఆర్ అన్నారు. నేను చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పడం జరిగిందన్నారు. నేనేం భయపడటం లేదన్నారు. అయిన మేము అలానే ముందుకు పోతాం అంటే పోనీ మేము కూడా లీగల్ గా ముందుకు వెళతామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి చెప్పాలన్నారు.
Read also: Jamili Election Bill: జాయింట్ పార్లమెంటరీ కమిటీకి జమిలి ఎన్నికల బిల్లు..
Also Read
- Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
క్యాబినెట్ సబ్ కమిటీ రిసోర్స్ మోబిలైజేషన్ అని ఉండేది. దానికి హరీష్ రావు చైర్మన్ ఉండేదని తెలిపారు. ఓఆర్ఆర్ పై టిఓటి విధానంపై మేము 7400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ ఇవ్వడం జరిగిందని కేటీఆర్ అన్నారు. మేము టిఓటిని పారదర్శకంగా చేయడం జరిగిందన్నారు. ఆనాడు ఇదే ముఖ్యమంత్రి ఎంపీగా ఉండి లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారు దానికి హెచ్ఎండీఏ రేవంత్ రెడ్డి పై పరువునష్టం దావా వేశారన్నారు. అంతేకాదు ఇప్పుడు పదే పదే కుంభకోణం జరిగింది అని అన్నారు కదా…..మరి ఆ పర్మిషన్ రద్దు చేయాలి గా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఓఆర్ఆర్ పై సిట్టింగ్ జడ్జ్ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. సిట్ అంటేనే ఆయన కోసం పని చేసే అధికారులు ఉంటారని, ప్రమోషన్ కోసం పని చేయాల్సిన వారు ఉన్నారన్నారు.
Read also: AP Rains: తీవ్ర అల్పపీడనం ప్రభావం.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు!
నేషనల్ హైవే వాళ్ళు పెట్టిన టిఓటి ప్రకారమే వెళ్ళాం తప్ప ఇంకోటి లేదన్నారు. పొన్నం ప్రభాకర్ స్పష్టంగా చెప్పాడు అవినీతి జరుగలేదన్నారు. కేస్ ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదన్నారు. రూ.50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి ఏసీబీ కిందికి వస్తుందని చురకలంటించారు. నిన్న హరీష్ రావు అప్పులపై అద్భుతంగా సభలో ప్రసంగించారన్నారు. దాన్ని వారు తట్టుకోలేదు. అప్పులు చేశారని నిరూపించడంతో కావాలని నిన్న కేస్ నమోదు చేశారన్నారు. అంతేకాదు సిట్ కూడా అందుకే వేశారన్నారు. మంత్రులకు శిక్షణ తరగతులు పెట్టాలి.. ఎమ్మెల్యేలకు పెట్టారు అందుకే చెప్పులు లేపారని, ఇదా వీరు ఇచ్చిన శిక్షణ అని కేటీఆర్ అన్నారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..
తాజావార్తలు
-
Jowar Dosa : షుగర్కు చెక్.. వెయిట్ లాస్ పక్కా.. జొన్న దోశ మ్యాజిక్..!
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!