Festival Rush: హైదరాబాద్లోని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
- దసరా పండుగ సందర్భంగా బస్సులు- రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ..
- స్టేషన్లలో కాలు పట్టేంత స్థలం కూడా లేకుండా జనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Festivel Rush: దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ సందడిగా మారింది. తెలంగాణ రాష్ట్రం నుంచి దసరాకు వెళ్లే ప్రయాణికులు ఇంటి బాట పడతుండటంతో బస్సులు, రైల్వే స్టేషన్లలో రద్దీ పెరిగింది. శనివారం వచ్చే విజయదశమికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో హైదరాబాద్లోని అన్ని బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సందడి నెలకొంది. హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల కొన్ని జిల్లాలకు ప్రజల భారీ తరలివెళుతున్నారు. ప్రతి ఒక్కరూ శనివారం లోపు వారి స్వగ్రామాలకు వెళ్లి వారి వారి కుటుంబాలతో గడిపేందుకు బయలు దేరారు. సికింద్రాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) వంటి ప్రధాన బస్ స్టేషన్లు రిజర్వ్ చేసిన టిక్కెట్లతో చేరుకునే వారి సంఖ్య పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి రైల్వేస్టేషన్లు అన్ని ప్రయాణికులతో సందడిగా మారాయి.
Read also: Jagtial News: సార్ కాపాడండి.. ఇరాక్ లో జగిత్యాల యువకుడి ఆవేదన..
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
స్టేషన్లలో కాలు పట్టేంత స్థలం కూడా లేకుండా జనంతో కిటకిట లాడుతున్నాయి. ప్లాట్ఫారమ్లోని ఎక్కడ చూసిన బట్టలు, బహుమతులతో నిండిన భారీ సామానుతో దసరా పండుగకు తీసుకున్న వస్తువుల దృశ్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మొత్తం పండుగ సీజన్ కోసం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రాష్ట్ర రవాణా సంస్థ హైదరాబాద్లో అనేక చోట్లు పికప్ పాయింట్లను ఏర్పాటు చేసింది. అక్టోబరు 1 నుండి 15 వరకు MGBS, JBS, LB నగర్, ఉప్పల్, అరమ్ఘర్, సంతోష్ నగర్, KPHB నుండి వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలను సులభతరం చేస్తాయని పేర్కొంది. మరోవైపు బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (SCR) కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అధిక సంఖ్యలో ప్రయాణికులు వస్తున్నందున.. భద్రతా సిబ్బంది తనిఖీలు, నిర్వహిస్తూ.. ప్రయాణికుల వస్తువులపై భద్రతకు భరోసా ఇస్తున్నారు.
Mayor Murder: 6 రోజుల క్రితమే మేయర్గా బాధ్యతలు.. ఆపై దారుణ హత్యకు గురి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!