Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
- రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోంది..
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసు..
- రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభకు జేపీ నడ్డా హాజరుకున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లది డ్రామా అని తేలిపోయిందన్నారు. వీళ్లిద్దరూ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Kurnool Crime: మిస్టరీ వీడిన తల్లీకూతుళ్ల హత్య కేసు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
- Hyderabad: ప్రేమ వేధింపుల వివాదం.. కత్తులతో పొడిచి యువకుడిని దారుణ హత్య..!
సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ఉండగా ఫార్మా సిటీ కి కొత్త రొడ్డా? అని ప్రశ్నించారు. రేవంత్ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం నగరానికి మెట్రో నా? అని ఎంపీ ప్రశ్నించారు. 2 లక్షల 50 వేల ఇళ్లు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. వాటినే నిర్మించారు తప్ప కొత్తగా ఇచ్చింది లేదన్నారు. నీ ఇందిరమ్మ కమిటీలు ఎంది? నీ కథ ఏంది? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఆవాస్ యోజన? నాట్ ఇందిరమ్మ ఇళ్లు అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ponnam Prabhakar: కుల సర్వేలో కేసీఆర్, కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పరిపాలన విజయవంతమైంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ 6 హామీలు, 66 అబద్ధాల పేరుతో బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసన సభకు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
తాజావార్తలు
-
Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
-
Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
-
Vrushakarma OTT Deal: థియేటర్లకు ముందే ‘వృషకర్మ’ సంచలనం.. నాగ చైతన్య కెరీర్లోనే అతిపెద్ద డీల్ ఇదేనా?
-
Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!