Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
- రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోంది..
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసు..
- రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eatala Rajendar: రేపు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ సభకు జేపీ నడ్డా హాజరుకున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యవేక్షించారు. స్థానిక నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ ఈటెల మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ లది డ్రామా అని తేలిపోయిందన్నారు. వీళ్లిద్దరూ డ్రామా కంపెనీల వ్యవహరిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఆటో డ్రైవర్లు సమ్మెకు బీజేపీ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల వివరాలు నాకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read also: Kurnool Crime: మిస్టరీ వీడిన తల్లీకూతుళ్ల హత్య కేసు.. వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు..
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్డు ఉండగా ఫార్మా సిటీ కి కొత్త రొడ్డా? అని ప్రశ్నించారు. రేవంత్ రాజులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిర్మాణం నగరానికి మెట్రో నా? అని ఎంపీ ప్రశ్నించారు. 2 లక్షల 50 వేల ఇళ్లు కేంద్రం ఇచ్చిందని స్పష్టం చేశారు. వాటినే నిర్మించారు తప్ప కొత్తగా ఇచ్చింది లేదన్నారు. నీ ఇందిరమ్మ కమిటీలు ఎంది? నీ కథ ఏంది? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ఆవాస్ యోజన? నాట్ ఇందిరమ్మ ఇళ్లు అని ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: Ponnam Prabhakar: కుల సర్వేలో కేసీఆర్, కిషన్ రెడ్డిలు పాల్గొనలేదు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా పరిపాలన విజయవంతమైంది. దీనికి ప్రతిగా కాంగ్రెస్ 6 హామీలు, 66 అబద్ధాల పేరుతో బీజేపీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఈ నెల 7న హైదరాబాద్ లోని సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనకు వ్యతిరేకంగా బీజేపీ నిరసన సభను నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ నిరసన సభకు కేంద్రమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు.
Game Changer : అక్కడ సాలీడ్ బుకింగ్స్ అందుకుంటున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..