Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
- రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు..
- సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: రూ. 2 లక్షల పైనున్న అప్పులన్న రైతులకు ఆగస్టు 15వ తేదీ తర్వాత రుణ మాఫీ ప్రక్రియ షురూ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిని ఉద్దేశించి వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ జరగని అర్హులైన రైతుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపు నేపథ్యంలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోయారు. వీరికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది. రేషన్ కార్డులు లేని రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులు 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ కోవలోని రైతులపై ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
- విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
- Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
కాగా, రూ.2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు రూ.2 లక్షలకుపైగా సొమ్ము చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేటగిరీలోని రైతులు కూడా ఆగస్టు 15 తర్వాత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా రూ. 9 వేల కోట్లు మాఫీ చేయాలంటే రూ. 2 లక్షలకు మించిన రుణానికి రూ. 2 లక్షలు. కానీ, పీఎం-కిసాన్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీ అమలు చేస్తున్నందున, రైతుల సంఖ్య మరియు రుణమాఫీ బడ్జెట్ క్రమంగా తగ్గుతోంది. దీంతో నాలుగో విడతలో రూ. 9 వేల కోట్లు కంటే తక్కువ నిధులే ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!