Rythu Runa Mafi: రూ.2 లక్షల పైనున్న అప్పులు ఆగస్టు 15వ తేదీ తర్వాత..
- రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు..
- సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rythu Runa Mafi: రూ. 2 లక్షల పైనున్న అప్పులన్న రైతులకు ఆగస్టు 15వ తేదీ తర్వాత రుణ మాఫీ ప్రక్రియ షురూ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనిని ఉద్దేశించి వైరా సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉందని సమాచారం. మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ జరగని అర్హులైన రైతుల నుంచి ఇప్పటికే ఫిర్యాదులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. సాంకేతిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిధుల కేటాయింపు నేపథ్యంలో సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తే రుణమాఫీ చేస్తామని కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రూ.2 లక్షలకు పైగా అప్పులు ఉన్న రైతులు, రేషన్ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ చేయని అర్హులైన రైతులు మిగిలిపోయారు. వీరికి సంబంధించిన ప్రక్రియ ఈ నెల 15 తర్వాత ప్రారంభమవుతుంది. రేషన్ కార్డులు లేని రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులు 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఆగస్టు 15 తర్వాత ఈ కోవలోని రైతులపై ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది.
Read also: 3rd Rythu Runa Mafi: నేడే మూడో విడత రుణమాఫీ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్నసీఎం రేవంత్
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కాగా, రూ.2 లక్షలకు మించి పంట రుణాలు ఉన్న రైతులకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రైతులు రూ.2 లక్షలకుపైగా సొమ్ము చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేటగిరీలోని రైతులు కూడా ఆగస్టు 15 తర్వాత ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా రూ. 9 వేల కోట్లు మాఫీ చేయాలంటే రూ. 2 లక్షలకు మించిన రుణానికి రూ. 2 లక్షలు. కానీ, పీఎం-కిసాన్ పరిమితులను పరిగణనలోకి తీసుకుని రుణమాఫీ అమలు చేస్తున్నందున, రైతుల సంఖ్య మరియు రుణమాఫీ బడ్జెట్ క్రమంగా తగ్గుతోంది. దీంతో నాలుగో విడతలో రూ. 9 వేల కోట్లు కంటే తక్కువ నిధులే ఖర్చయ్యే అవకాశాలున్నాయి.
CM Revanth Reddy: నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్..
తాజావార్తలు
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
-
Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
-
Explainer: ఉద్యోగాల కోసం ఎదురుచూపులు.. ఆగిపోతున్న గుండెలు.. ఇంకెన్నాళ్లీ బాధలు?
-
Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!