Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..
- రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- తెలంగాణ ప్రాంతంవారు సివిల్స్ సాధించేలా రావుస్ అకాడమీ ఉపయోగపడుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని..మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో రావుస్ అకాడమీ ఫర్ కాంపిటీటివ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంవారు సివిల్స్ సాధించేలా రావుస్ అకాడమీ ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు యూపీఎస్సీ కి సెలెక్ట్ అయ్యేవారు ఎక్కువగా ఉండేవారన్నారు. యూపీఎస్సీ ఫలితాల్లో మూడో ప్లేస్ లో ఉండేవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారని తెలిపారు. మన రాష్ట్రంలో చదివే వాళ్లు ఎక్కువగానే ఉన్న ఇన్ని రోజులు ఎంకరేజ్ చేసే వారు లేరన్నారు. గతంలో తెలుగు వాళ్లు సివిల్స్ సర్వీసెస్ లో అధికంగా ఉండి దేశంలో విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా ఉండేవారన్నారు.
Read also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
మన దగ్గర నుంచి సివిల్ సర్వెంట్స్ అధికంగా ఉంటే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ సాధించాలనే విద్యార్థులను ఎంకరేజ్ చేస్తుందని అన్నారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పాస్ అయిన వారికి మా ఎనర్జీ శాఖ నుంచి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. మెయిన్స్ పాస్ అయి ఇంటర్వ్యూకీ వెళ్లే వారికి కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. మన ప్రాంతం విద్యార్థులు దేశ వ్యాప్తంగా విధానపరమైన నిర్ణయాల్లో కీలకం కావాలన్నారు. రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.. అందుకే పోరాటం చేశాం.. పోరాటం నుంచి వచ్చిందే మన రాష్ట్రం అని తెలిపారు. గత పదేళల్లో రాష్ట్రం తెచ్చుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయాం అని తెలిపారు. మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నామన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసాం.. పేపర్ లీక్ వంటివి మా ప్రభుత్వంలో లేవని తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి మేము పని చేస్తున్నామని అన్నారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!