Ashada Bonalu: భాగ్యనగరంలో బోనాల జాతర సందడి.. జూలై 7న ఉత్సవాలు
- జూలై 7వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీతో ముగుస్తాయి
- ఆషాడమాసం మొదటి ఆదివారం బోనాల ఉత్సవం
- జూలై 7వ తేదీ ఆదివారం - గోల్గొండ జగదాంబికకు తొలిబోనం
- ఆగస్టు 4 ఆదివారం - తొమ్మిదవ పూజ
Ashada Bonalu: గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో జ్యేష్ఠ మాసం అమావాస్య తర్వాత ప్రారంభమయ్యే ఆషాడమాసం మొదటి గురువారం లేదా మొదటి ఆదివారం నాడు బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం జ్యేష్ఠమాస అమావాస్య జూలై 5వ తేదీ శుక్రవారం వస్తుంది…అంటే జూలై 6వ తేదీ శనివారం నుంచి ఆషాడమాసం ప్రారంభమవుతుంది. జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం భాగ్యనగరంలో బోనాల సంబరం ప్రారంభమవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు.
Read also: KCR: కేసీఆర్కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్..
Also Read
- IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
జూలై 7వ తేదీ ఆదివారం – గోల్గొండ జగదాంబికకు తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. జూలై 11 గురువారం – రెండవ పూజ, జూలై 14 ఆదివారం – మూడవ పూజ కాగా.. జూలై 18 గురువారం – నాల్గవ పూజ నిర్వహిస్తారు. జూలై 21 ఆదివారం – ఐదవ పూజ, జూలై 25 గురువారం – ఆరోపూజ, జూలై 28 ఆదివారం – ఏడవ పూజ కాగా.. ఆగస్ట్ 1 గురువారం – ఎనిమిదవ పూజ అనంతరం.. ఆగస్టు 4 ఆదివారం – తొమ్మిదవ పూజ చేస్తారు. అంటే జూలై 7వ తేదీ ఆదివారం ప్రారంభమయ్యే బోనాలు…ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తాయి.
Read also: NTA Petition : పెండింగ్ కేసులు బదిలీ చేయండి.. ఎన్టీఏ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
ఆషాడమాసంలో అమ్మ పుట్టింటికి వెళ్తుందని…అందుకే అమ్మవారిని తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తిశ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారని భక్తుల నమ్మకం. అప్పట్లో బోనాల పండుగ ప్రారంభం సమయంలో దుష్టశక్తులను పారద్రోలేందుకు నాగలిని బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నడానికి బదులు కోళ్లు, మేకలను పెంచుతున్నారు. బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు.అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటి బోనం హైదరాబాద్లోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో, రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు.
Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
తాజావార్తలు
-
Babar Azam: ఒక్క సెంచరీతో.. విరాట్ కోహ్లీ, అభిషేక్ శర్మ సరసన నిలిచిన బాబర్ ఆజమ్..
-
IFS Transfers : అటవీ శాఖలో భారీ మార్పులు.. 12 మంది అధికారుల బదిలీ
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
-
Pooja Hegde ప్రేమలో పడిందా.? ఆ బాలీవుడ్ హీరోతో రిలేషన్.!
-
Puducherry Elections Exit poll 2026: పుదుచ్చేరిలో ఎన్డీయేదే అధికారం..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?