Missing Case: మిస్టరీగా హర్షవర్థన్ మిసింగ్ కేస్.. 17 గంటలు దాటిన దొరకని ఆచూకీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing Case: మల్కాజ్గిరిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్షవర్థన్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. నిన్న సాయంత్రం 6.15 కు ఇంటి ముందు నుండి హర్షవర్థన్ కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్పెషల్ టీంతో బాలుడి ఆచూకీకోసం ఆరా తీస్తారు. అయితే ఇప్పటికి 17 గంటలు దాటిన హర్షవర్థన్ ఆచూకి కనిపించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మల్కాగిరిలో హర్షవర్ధన్ కుటుంబం నివాసం ఉంటోంది. హర్ష నాన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి. అయితే నిన్న సాయంత్రం హర్ష ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు అయితే ఎంతకు ఇంటికి తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన హర్ష పేరెంట్స్ వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు హర్ష కోసం నిన్నటి నుంచి గాలిస్తున్నారు. అయినా హర్ష ఆచూకీ కనపడలేదు. అక్కడే వున్న సీసీ కెమెరాలు పరిశీలించగా హర్ష అక్కడి నుంచి నడుచుకుంటూ వెళుతున్నట్లు రికాడ్డు అయ్యాయి. అయితే ఆతరువాత హర్ష ఎక్కడి వెళ్లాడే అనే విషమై ప్రశ్నిర్థకంగా మారింది. ఒక వేళ హర్షను కిడ్నాప్ చేసి ఉంటే ఇప్పటికే పేరెంట్స్ కు కాల్ చేసి ఉండాలని కానీ కాల్ రాలేద. హర్షను కిడ్నాప్ చేశారా? లేక హర్షనే ఇంటి నుంచి వెళ్లి పోయాడా? అనే అనుమానం వ్యక్తం అవుతున్నాయి. అయితే నిన్న నుంచి హర్ష ఆచూకీ కపడక ఇప్పటికి 17 గంటలు గడుస్తుంది. అయినా హర్షవర్థన్ ఆచూకి కనిపించలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మల్కాజ్గిరి మౌలాలి పరిసర ప్రాంతాల్లో హర్షవర్ధన్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తున్నారు. హర్షవర్ధన్ ఆచూకీ కనిపెట్టినందుకు ప్రత్యేక టీమ్ ల ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజ్ లను సేకరించి హర్ష ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Kodali Nani: నవనీత్ కౌర్, సుమలత ఎంపీలు అయ్యారు.. పవన్ కల్యాణ్ ఇంకా..!
ఎనిమిదవ తరగతి చదువుతున్న హర్షవర్థన్ నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. రోడ్డు మీదకి నడుచుకుంటూ వస్తున్నట్లు సీసీ కెమెరాల్లో దృష్యాలు రికార్డు అయ్యాయి. రోడ్డు మీదకి వచ్చాక హర్ష కనిపించలేదు. తమ కొడుకు హర్షవర్థన్ ని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు అంటున్నారు. ఇద్దరి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్షను కిడ్నాప్ పై తల్లిదండ్రులు మాట్లాడుతూ.. రమేశ్ అనే వ్యక్తితో వ్యాపారలావాదేవీల్లో విభేదాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు అంటున్నారు. గత మూడు నెలలుగా విభేదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా నే తన కొడుకును కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు రమేశ్ సమాచారం ఇచ్చామంటున్న తండ్రి తెలిపాడు. మేనమామ కొడుకుకి తన కూతురుని ఇవ్వక పోవడంతో మాపై కక్ష్య పెట్టుకున్నాడని అన్నారు. గతంలోనే పది లక్షలు ఖర్చు చేసైనా మీ అంతు చూస్తానని బెదిరించాడని హర్ష తండ్రి తెలిపాడు. ఇతని పైన అనుమానం ఉందంటున్న తల్లి దండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sanjivani Scam: సంజీవని స్కామ్పై బహిరంగ చర్చకు సిద్ధం: కేంద్ర మంత్రి షెకావత్
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!