కిషన్రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి: మంత్రి హరీష్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. కిషన్రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్ రెడ్డి రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్ ఎయి మ్స్కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్ కూడా ఇచ్చాం. ఎయిమ్స్కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
ఎయిమ్స్ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు వచ్చిన హక్కు అన్నారు. రాష్ర్టప్రభుత్వం ఇప్పటికే వడ్లను కొంటుంది. ప్రజలను బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందన్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఇలా మాట్లడటం సరికాదని కిషన్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ వడ్లు కొనద్దని లేఖలు రాస్తుంటే రాష్ర్టంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం వడ్లు కొనాలంటున్నారన్నారు. కేంద్రానికి, రాష్ర్ట బీజేపీకి సమన్వయం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని మంత్రి హరీష్రావు అన్నారు.
Also Read
- Tags
- Bayyaram
- bjp
- harish rao
- Kishan Reddy
- TRS
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ పోర్టల్ ప్రారంభం.. చివరి తేదీని ప్రకటించిన ఎన్టీఏ
-
Tirumala Devotee Alert: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్..
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!