Harish Rao: ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్.. కారణం ఇదీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఫోన్ చేశారు. రైతులకు సాగునీటి కోసం రంగనాయక సాగర్ లోకి నీటిని పంపింగ్ చేయాలని కోరారు. మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్ నుంచి 1.50 టి ఎం సి నీటిని పంప్ చేయాలని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిచారు. అయ్యప్పస్వామి స్వర్ణాభరణ అలంకరణలో హరీష్ రావు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు వెళ్లారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో దక్షిణ భారతదేశంలోనే సిద్దిపేట క్లీన్సిటీ అవార్డు సాధించేందుకు కృషి చేయడంతో పాటు సంక్రాంతి పండుగ కావడంతో మున్సిపల్ కార్మికులను నూతన వస్త్రాలతో సత్కరించారు.
Read also: Kodi Pandelu: ఏపీలో జోరుగా కోడి పందాలు..
Also Read
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
అనంతరం ఆయన మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు సిద్దిపేటకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలోని 4,477 మున్సిపాలిటీల్లో పరిశుభ్రతలో సిద్దిపేట 9వ స్థానంలో నిలిచి దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సిద్దిపేటకు ఇంత గౌరవం వచ్చిందంటే మున్సిపల్ కార్మికులు, ప్రజల సహకారమేనని, సిద్దిపేటకు అవార్డు రావడం రాష్ట్రానికే దక్కిన గౌరవమని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస ప్రశంసలు అందకపోవడం బాధాకరమని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటపై ఈ ప్రభుత్వానికి ఉన్న పట్టుకు ఇదే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోయినా సిద్దిపేటకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు. సిద్దిపేట పేరు లేకుండా అసలు జాతీయ అవార్డు లేదన్నారు.. ఈ అవార్డుతో ఇప్పటి వరకు సిద్దిపేటకు లభించిన అవార్డుల సంఖ్య 23 అని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న మున్సిపల్ కార్మికులు, సామాజిక వైద్యులని హరీశ్ రావు కొనియాడారు.
IndiGo Flight: ముంబై ఎయిర్ పోర్టులో గందరగోళం.. ఏరోబ్రిడ్జ్పై ఇరుక్కుపోయిన హీరోయిన్ రాధికా ఆప్టే
తాజావార్తలు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్మేట్.!
-
Vaibhav Net Worth: “కోటీశ్వరుడే నండోయ్”.. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!