Devadula Pipeline Leak: దేవాదుల ప్రాజెక్ట్ పైప్లైన్ లీక్.. మండిపడిన రైతులు
- హన్మకొండలో దేవాదుల ప్రాజెక్ట్ పైప్లైన్ లీక్..
- అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీరు వృథాగా పోతోంది: రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devadula Pipeline Leak: హన్మకొండ జిల్లాలోని సాయిపేటలో దేవాదుల ప్రాజెక్ట్ కు సంబంధించిన పైప్లైన్ లీకైంది. దీంతో 40 మీటర్ల ఎత్తు నీరు ఎగిసిపడి వృథాగా పోతోంది. అయితే, ధర్మసాగర్ పంప్హౌస్ నుంచి గండిరామారావు రిజర్వాయర్లోకి పైప్లైన్ విద్యుత్ సబ్ స్టేషన్ పవర్ ఫెయిల్యూర్ కావడంతో మోటర్ ట్రిప్ కావడంతో.. పైప్లైన్ డ్యామేజ్ అయ్యింది. అయితే, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నీరు వృథాగా పోతోందని రైతులు మండిపడుతున్నారు.
Read Also: Earthquake: భారత్లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు
Also Read
ఇక, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే దేవాదుల ప్రాజెక్ట్ కు చెందిన పైప్లైన్ అయిందని రైతులు ఆరోపిస్తున్నారు. పైప్లైన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసి మరమ్మత్తులు చేయాలని పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం వల్లే భారీగా నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..