Gudimalkapur : గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కలకలం
- కత్తుల చూపించి కిడ్నాప్
- కారులో బలవంతంగా తీసుకెళ్లిన నలుగురు యువకులు
- మహేశ్వరం వద్ద కారు ప్రమాదం – పోలీసులు వెంటనే రంగంలోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudimalkapur : పాత బస్తీ చంద్రాయణగుట్ట చెందిన నలుగురు యువకులు (వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ) 1. అబ్దుల్ రెహమాన్ బా నయీం, 2. సౌత్ బిన్ సైది, 3. మొహమ్మద్ సుల్తాన్ పటేల్ (అప్స్కాడింగ్) 4. మహమ్మద్ సులేమాన్ పటేల్ (అప్స్కాడింగ్) ఒక కిడ్నాప్కి పాల్పడ్డాడు. కత్తులు చూపించి కిడ్నాప్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన వ్యక్తి పేరు నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి, పాతబస్తీ చంద్రాయన గుట్ట నివాసి వయస్సు సుమారు 27 సంవత్సరాలు,
కిడ్నాప్ కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి మరియు మహమ్మద్ సులేమాన్ పటేల్ వీరు ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఈ నెల ఆరో తారీఖున సాయంత్రం సుమారు 7:30 నుంచి 8 గంటల సమయంలో అబ్దుల్ రెహమాన్ బా నయీం నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి కి ఫోన్ చేసి PVNR పిల్లర్ నెంబర్ 55 మిలాప్ ఫంక్షన్ హాల్ ఎదురుగా రమ్మని చెప్పడం జరిగింది,
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు 'రైతు భరోసా' నిధులు విడుదల!
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి చెప్పిన స్థలానికి చేరుకున్న వెంటనే మహమ్మద్ సులేమాన్ పటేల్ మరియు తనతో కారులో (వైట్ కలర్ ఫోర్ ఎండీవర్ కార్ నెంబరు TS 08 FP 9888) వచ్చిన ముగ్గురు స్నేహితుల సహకారంతో బలవంతంగా కత్తులు చూపించి భయప్రాంతానికి గురిచేసి కారులో కూర్చోబెట్టుకొని మహేశ్వరం వైపు తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ కారులో వాగ్వాదం జరుగుతూ ఓవర్ స్పీడ్ నడపడం వల్ల కారు ప్రమాదానికి గురైంది.
కారు ప్రమాదం జరిగినట్లు స్థానికులు మహేశ్వరం పోలీసులకి సమాచారం ఇచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు… అక్కడ కిడ్నాప్ కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి పోలీసులకు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది, అయితే ప్రమాదం జరిగిన వెంటనే అన్నదమ్ములు ఇద్దరు సుల్తాన్ పటేల్ సులేమాన్ పటేల్ ఆయుధాలు తీసుకొని సంఘటన స్థలం నుంచి ఫరాయర్ అయిపోయారు, మిగతా ఇద్దరినీ పోలీసులు అదుపులో తీసుకొని, కిడ్నాప్ జరిగిన సంఘటన స్థలం గుడిమల్కాపూర్ పోలీస్ పరిధిలోని కాబట్టి మహేశ్వరం పోలీసులు కేసును గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి మరియు మహమ్మద్ సులేమాన్ పటేల్ మధ్య గత నెల చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా జరిగింది.
New Brands : 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు.. మద్యం మార్కెట్ విస్తరణ దిశగా మరొక అడుగు
తాజావార్తలు
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!