Dubai Dirham: ఏంట్రా మీరు మారరా? పట్టుకుంటున్నా పదే పదే అదేపని చేస్తారేంట్రా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dubai Dirham: ఎంతైనా నిఘా పెట్టినా.. దొంగ దొరలా మారుతాడా?.. తను చేతివాటాన్ని ఉపయోగించకుండా అస్సలు ఉండతలేదు. తన పనితనాన్ని మరిచిపోతానేమో అని భయం ఏమో.. పోలీసులంటే భయాన్ని మాత్రం ఎప్పుడో మర్చిపోతున్నారు. దొంగతనాలు చేస్తున్న వారికి కఠినంగా శిక్షిస్తున్నా.. అవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియాలను ఫాలో అవుతూ మరీ దొంగతనాలు.. దొంగ తనం చేసిన డబ్బులను, వస్తువులను సులుగా తీసుకెలుతుంటారు. ఒక విదేశాలకు వెళ్లే వారి గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇటు నుంచి వెళ్లే ముందు ఒక ధైర్యం నేను ఏదైనా సరే ఏడు సముద్రాలైనా దాటించేస్తా అన్నట్లు బయలు దేరుతారు. ఇలా ఒకటి కాదు రెండు చాలా సర్లు విదేశీ సిగరెట్లు, గోల్డ్, మాదక ద్రవ్యాలు, డాలర్లు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో మరెన్నో విమానాశ్రయాలలో రోజూ ఏదో ఒకటి పట్టుకుంటూ వారిని శిక్షిస్తున్నా అవన్నీ పక్కనపెట్టి వీరి దారి మాత్రం దొంగదారే అన్నట్లు ముందుకు సాగుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కరోజులో ఏదో ఒకటి వస్తురూపేనా లేదా డబ్బురూపేనా కస్టమ్స్ అధికారులు పట్టుకుంటూనే ఉంటారు. కానీ దొంగబాబులు మాత్రం లగేజ్లలో, హ్యాండ్ బ్యాగులలో, పేస్ట్ రూపేనా, షూష్ లలో ఇలా రకాలుగా దొంగ సొమ్మును తరలించే ప్రయత్నం చేస్తూ అధికారుల చేతికి చిక్కుతుంటారు. ఇలాంటిదే తాజాగా ఇవాల శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.
Read also: Mud baths: వివాహ భోజనంబు సినిమాను తలపించే సీన్.. మట్టితో యువత స్నానాలు
Also Read
- CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
- Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
విదేశీ కరెన్సీని ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి దుబాయ్ వెళుతున్న ప్రయాణికుడిపై అనుమానం వచ్చి చెక్ చేయగా.. విదేశీ కరెన్సీ బయటపడింది. పట్టుబడిన దుబాయ్ ధరమ్స్ ( కరెన్సీ విలువ) సుమారు 11 లక్షల విలువ ఉంటుందని, సిఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. దుబాయ్ వెళ్లేందుకు EK(527)విమానానికి టికెట్ ప్రయాణికుడు చేరుకున్నాడు. అతనిపై అనుమానం వచ్చిన అధికారులు లగేజీ బ్యాగ్ ను చెకింగ్ చేయగా.. బ్యాగులో 11 లక్షల విలువచేసే దుబాయ్ ధరమ్స్ గుర్తించారు. కరెన్సీ స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు నిందితునితోపాటు కరెన్సీని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇతనితో వేరే వారు కూడా కుమ్మక్కై ఇలాంటి పనులను చేయిస్తున్నారా? ఇలా ఇదే మొదటి సారినా.. లేక ఇక ముందుకూడా ఇలాంటి పనులు చేసాడా? ఇతనితో ఎవరు చేయిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
Naveen Case:నవీన్ తల్లిదండ్రుల భావోద్వేగం.. చేతిపై అమ్మ అనే టాటూ చూసి గుర్తుపట్టినం..
తాజావార్తలు
-
Sydney Sweeney: స్పోర్ట్స్ యాడ్పై తీవ్ర విమర్శలు.. అథ్లెట్ల ఫొటోలు షేర్ చేసి సిడ్నీ స్వీనీ ఇచ్చిన కౌంటర్ వైరల్!
-
Petrol and Diesel Price Hike: పాక్లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్నుమా ప్యాలెస్లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!