Etala Rahebder: దమ్ముంటే ఆ లెక్కలపై చర్చకు రండి.. మంత్రులకు ఈటెల సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender challenges KTR and Harish Rao: దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చ కు రావాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు సవాల్ విసిరారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల ముందు పెట్టే బడ్జెట్ లు ఓట్ల కోసం ఉంటాయన్నారు. మోడీ 9 ఏళ్లలో ఎప్పుడు అలాంటి బడ్జెట్ పెట్టలేదని తెలిపారు. చాలామంది ఆశించినట్లు మభ్య పెట్టే, మోసం చేసే విధంగా, ఓట్లను దండుకు నేల లేదని ఆరోపించారు. ప్రాక్టికల్ బడ్జెట్ ను నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టారని, ద్రవ్యలోటు ను తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని అన్నారు. క్యాపిటల్ expenditure 13 లక్షల కోట్లు పెట్టడం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. మౌలిక వసతుల కల్పన కోసం 10 లక్షల కోట్లు పెట్టడం మామూలు విషయం కాదని అన్నారు.
Read also: BRS MPs: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం
Also Read
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
మోడీ వంద లక్షల కోట్లు అప్పు చేశారని కేటీఆర్, హరీష్ రావు తప్పుడు మాటలు చెబుతున్నారని, దమ్ముంటే నేను చెప్పే లెక్కల మీద చర్చ కు రావాలని సవాల్ విసిరారు. తను విదేశాల్లో, ఇంగ్లీష్ లో చదువుకోక పోవచ్చని, తెలంగాణ ఉద్యమంలో చెప్పినట్టు ఇప్పుడు చెపితే ప్రజలను నమ్ముతారని పగటి కలలు కంటున్నారని అన్నారు. రాష్ట్రం వచ్చే నాటికి gsdp లో అప్పు 15 శాతం ఉంటే… 2020 21 వరకు దాదాపు 30 శాతం చేరిందని ఆరోపించారు. 2014 లో GDP లో 50.1 శాతం అప్పు ఉంటే… 20..21 లో 48 శాతం అప్పు మాత్రమే ఉందని అన్నారు. NCDC, rec, నాబార్డు, PFC ల నుండి రుణాలు తీసుకున్నారు కదా ఆ సంస్థలు ఎక్కడివి అని ప్రశ్నించారు. 5 లక్షల కోట్లు పై గా అప్పు చేసింది ఈ ప్రభుత్వం అంటూ ఆరోపణలు గుప్పించారు. తెలంగాణలో ఒక వ్యక్తి సగటు అప్పు లక్ష 25 వేల రూపాయలని అన్నారు. దేశంలో అందరి కంటే అధ్వానంగా పాలిస్తుంది కెసిఆర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.
Moldy Brownies: భద్రాచలంలో బూజుపట్టిన లడ్డూలు.. నలుగురికి మెమోలు జారీ చేసిన ఈఓ..
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!