Errabelli: కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎం మాట్లాడుతారో వాళ్ళకే తెలియదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Errabelli: కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏమి మాట్లాడుతారో వాళ్ళకే తెలియదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 60 ఎండ్ల ముందు తెలంగాణ రాష్ట్ర ఎలా ఉంది.. కేసీఆర్ ఇచ్చిన తర్వాత తెలంగాణా రాష్ట్రం ఎలా ఉందని ప్రశ్నించారు. ఒక్క రైతు కూడా నష్టపోవద్దు అని సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తోందని అన్నారు. అందుకే గతంలో మంత్రులు పర్యటన చేస్తే ఇప్పుడు స్వయంగా కేసీఆర్ పర్యటన చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఏమి మాట్లాడుతారో వాళ్ళకే తెలువదని, సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.
Read also: Gangula Kamalakar: త్వరలో సింగపూర్ తరహా కరీంనగర్ అభివృద్ధి
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపరిహారం 5 వేలు కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణలో మాత్రమే ఏకరకు 10 వేల నష్ట పరిహారం ఇస్తున్నామన్నారు. వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేందుకు 1లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల గోదాములు పూర్తి కాబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో చేసే పాలన దేశం మొత్తం కోరుతున్నారని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న అన్ని పథకాలు దేశంలో కోరుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు 7 క్వింటాలు కొనుగోలు చేస్తుంది కానీ తెలంగాణలో మొత్తం వరిదాన్యం కొంటున్నదని తెలిపారు. తడిచిన ప్రతీ గింజను కేసీఆర్ కొనుగోలు చేయాలని ఆదేశించారు అమలు అవుతుందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ దొంగ మాటలు ఎవ్వరూ నమ్మద్దని అన్నారు.
MLA Raja Singh: తలసానిపై బీజేపీ నేత రాజాసింగ్ ప్రశంసలు.. అయోమయంలో ప్రజలు
తాజావార్తలు
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: ఒకప్పుడు ఊపు ఊపిన మాజీ ఎంపీ.. ఇప్పుడు బలవంతంగా జీపులోకి ఎక్కించిన పోలీసులు..
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!