Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Due To Resignation 10 Lakh People Got Pensions In The State

Raj Gopal Reddy: నా రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10లక్షల మందికి పెన్షన్స్ వచ్చాయి..!

Published Date :August 12, 2022 , 2:45 pm
By NTV WebDesk
Raj Gopal Reddy: నా రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10లక్షల మందికి పెన్షన్స్ వచ్చాయి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన రాజీనామా దెబ్బకు రాష్ట్రంలో 10 క్షల మందికి పెన్షన్స్ వచ్చాయని రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా ద్వారా ప్రభుత్వంలో కదలిక మొదలయ్యిందని ఎద్దేవ చేసారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని నేను పోరాడుతున్న విషయం అందరికి తెలుసని అన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్ లను విధుల్లోకి తీసుకోవడం కూడా నా రాజీనామా ఫలితమే అని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తన రాజీనామా ఊరికే పోలేదని హర్షం వ్యక్తం చేసారు. ప్రభుత్వ యంత్రాంగం మునుగోడుకు వస్తుందని తెలిపారు. డ్వాక్రా రుణాలపై కూడా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. అమిత్ షా ను నేను కలవగానే గట్టుపల్ మండల ప్రకటన వచ్చిందని ఈ సందర్భంగా రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేది మరోసారి నా రాజీనామా ద్వారా రుజువు వైందని తెలిపారు.

స్పెషల్ డెవలప్‌మ్మెంట్‌ ఫండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడని ప్రభుత్వం మంజూరు చేయలేదని, తన రాజీనామా తరువాత మంజూరు చేశారని అన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లను ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంకు ముఖ్యమంత్రిని రప్పిస్తున్న ఘనత నాదే.. అంటూ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు సభ నుండి రాజగోపాల్ రెడ్డిపై ముఖ్యమంత్రి, ఎన్ని విమర్శలు చేసినా, ఆరోపణలు చేసిన ప్రజలు నమ్మరని తెలిపారు. కాంట్రాక్టు లకోసం రాజీనామా చేయలేదని స్పష్టం చేశారు. అలా అనుకుంటే పార్టీ మారిన 12మందితో కలిసి పార్టీ మారెవాడిని అంటూ తెలిపారు. నిజాయితీగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేసి, ఆమోదించుకున్నానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల నిర్ణయం మేరకే రాజీనామా చేసానని తెలిపారు.

read also: Komatireddy Venkat Reddy: నన్ను కాంగ్రెస్‌ నుంచి వెళ్లగొట్టే కుట్ర..! ఇక్కడే ఉంటా.. ఇక్కడే చస్తా..

తన రాజీనామా తరువాత మునుగోడు నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు అభివృద్ధిని చూస్తున్నారని తెలిపారు. కుటుంబ పాలనకు, అరాచక పాలనకు వ్యతిరేకంగా తను పోరాటం చేస్తుంటే.. నాతో ప్రజలు కలిసి వస్తున్నారని అన్నారు. మునుగోడు లో ఫ్లోరైడ్ పోలేదని అన్నారు. 2014 కంటే ముందు నుండే కృష్ణా జలాల మునుగోడు ప్రజలు తాగుతున్నారని, జిల్లా మంత్రి కల్యాణ లక్ష్మీ చెక్కులు ఇవ్వడానికి పరిమితం అయ్యారని విమర్శించారు. అమ్ముడుపోయాయని అంటున్న వారికి నిరూపించమని సవాల్ చేస్తే.. స్పందన లేదని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక తోనే కేసీఆర్ పతనం ప్రారంభం కావడంనాకు సంతోషంగా ఉందని తెలిపారు. మునుగోడు ప్రజలు నన్ను కాపాడుకుంటారు.. కడుపులో పెట్టుకుంటారని తెలిపారు.

మునుగోడు ఉప ఎన్నికల తీర్పు తెలంగాణలో చారిత్రాత్మకంగా ఉంటుందని అన్నారు. నేతలు, ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులు డబ్బు సంచులతో వస్తారని సంచళన వ్యాఖ్యలు చేసారు. కౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని మండిపడ్డారు. దళితుడు సీఎల్పీ నేతగా ఉంటే ఓర్వలేక. 12 మందికి తమ పార్టీలోకి చేర్చుకొని ప్రతిపక్ష పార్టీ లేకుండా, దళితుడిని అవమానించారు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీల భవిష్యత్ కు సంబంధించిన ఉప ఎన్నిక కాదు.. తెలంగాణ ప్రజల భవిష్యత్ కు సంబంధించిన ఎన్నిక అని రాజగోపార్‌ రెడ్డి ఈ సందర్బంగా తెలిపారు.
Bhatti Vikramarka: అమృత ఉత్సవాల పేరిట బీజేపీ, టీఆర్ఎస్ ప్రచార ఆర్భాటాలు విడ్డూరంగా ఉన్నాయి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 10 lakh people
  • bjp
  • Due to resignation
  • get pension in the state
  • rajagopal reddy

తాజావార్తలు

  • PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

  • VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

  • TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

  • KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

  • Job Racket: యూరప్ వెళ్లాలనుకున్న నిరుద్యోగులు.. చివరకు చేరింది ఎక్కడికో తెలుసా..?

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions