Drug Sales in Hyderabad: పాతబస్తీలో డ్రగ్స్ పట్టివేత.. సాఫ్ట్వేర్లతో పాటు ప్రముఖులకు సరఫరా
- పాతబస్తీ బహదూర్పూర్లో డ్రగ్స్ పట్టివేత
- బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న దంపతులు
- నాలుగేళ్లుగా డ్రగ్స్ను అమ్ముతున్న సయ్యద్ దంపతులు
- రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా
- సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా
Drug Sales in Hyderabad: పాతబస్తీ బహదూర్పూర్లో డ్రగ్స్ పట్టివేత సంచలనంగా మారింది. బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ కు చెందిన దంపతులు అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇన్స్టాగ్రామ్లో సయ్యద్, ఊన్నీసాలే నిందితులు పరిచయమయ్యారు. నాలుగేళ్లుగా సయ్యద్ దంపతులు డ్రగ్స్ను అమ్ముతున్నారు. రేవ్ పార్టీలతో పాటు పబ్బులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 3 నెలల్లో 19 మంది ప్రముఖులకు సయ్యద్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. ట్రాన్స్ఫోర్ట్ ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముతున్నట్లు తెలిపారు. గతంలోనూ సయ్యద్ దంపతులు పలుమార్లు అరెస్టైనట్లు గుర్తించారు. సయ్యద్ దంపతులతో పాటు మరో నలుగురిని టీఎస్ న్యాబ్ అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
Read also: Chandrababu: విద్యా కానుక కిట్లను త్వరగా పంపిణీ చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
భాగ్య నగరంలో పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఉక్కుపాదం మోపుతున్నా.. డ్రగ్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మత్తుకు బానిసగా మారిన యువత ను టార్గెట్ చేసుకున్న మాఫియా.. చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటున్నారు.. డబ్బుల కోసం భావితరాల యువతను నాశనం చేస్తున్నారు.. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. కొందరు వ్యక్తులు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నారు..
Read also: Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా..
మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దంటున్నారు పోలీసులు, నిపుణులు. దేశానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత డ్రగ్స్ మాయలో పడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా యువతను రక్షించడం కోసమే హైదరాబాద్ పోలీసులు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఒకవేళ డ్రగ్స్ కేసులో దొరికితే జీవిత ఖైదు, లేదా ఉరి శిక్షలు ఉంటాయాన్ని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల మాటలు పక్కనపెట్టి యువత డ్రగ్స్ అమ్మకాలు జోరుగా సాగిస్తుంది. ఇటువంటి ఘటన పాతబస్తీ బహదూర్ పూర్ లో చోటుచేసుకుంది.
Virat Kohli: ఐపీఎల్లో రెచ్చిపోయాడు.. ప్రపంచకప్లో తేలిపోయాడు! కోహ్లీకి ఏమైంది?
తాజావార్తలు
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!