DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారనేది ఇప్పుడు కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దుస్ప్రచారమ్ చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై, అవినీతిపై పోరాటం చేసింది బీజేపీ మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ లో మెజారిటీ సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. కామారెడ్డిలో బీజేపీ గెలిచిందని అన్నారు.
Read also: KTR: ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
మేము ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని అన్నారు. విశ్లేషించుకుంటామని తెలిపారు. లక్షల కోట్లు అప్పులు ప్రభుత్వం చేసిందని కాంగ్రెస్ ఆరోపించిందని మండిపడ్డారు. అప్పులు ఉన్నాయని తెలిసిన కాంగ్రెస్ ఉచిత హామీలు ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితాలు ప్రకటించి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ఓట్లు పొందిందని తెలిపారు. అప్పుల షాకు చెప్పి హామీలను నెరవేర్చకుండా తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు. నరేంద్ర మోడీ గ్యారంటీ కి ఇతర పార్టీ ల గారడీ లకు తేడా గమనించి ప్రజలు మూడు రాష్ట్రాల్లో బీజేపీకి పట్టం కట్టారని అన్నారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో నే పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తామని తెలిపారు.
KTR: ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో చూస్తాం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
-
PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
-
Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది..
-
Virat Kohli: “ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను”.. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
-
PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..