Raghunandan Rao: కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు
BJP MLA Raghunandan Rao: ఎన్నికల ఫలితాల విడుదలలో ఆలస్యం చేయడం అనుమానాలకు తావిస్తోందని బిజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. వెంట వెంటనే ఫలితాలు ఇవ్వాలని కోరారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మేము ఆశించిన దానిలో తప్పు లేదన్నారు. ఎన్నికల అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. మొదటి నాలుగు రౌండ్స్ లో 47 మందే అభ్యర్థులు ఉన్నారని, ఐదో రౌండ్ లో కూడా 47 మంది అభ్యర్థులే ఉన్నారని అన్నారు.
read also: Etala Rajender: టెక్నికల్ గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చు
Also Read
5వ రౌండ్ ఫలితాల విడుదలలో ఎందుకు జాప్యం జరిగిందని ప్రశ్నించారు. ఇక నాలుగు రౌండ్లలో ఎక్కువ మంది అభ్యర్థులు లేరా, ఐదవ రౌండ్ లోనే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారా? అని నిలదీశారు. 1,2,3,4 రౌండ్లలో 47 మంది అభ్యర్థులు లేరా? అని నిలదీసిన రఘునందన్ రావు దీనిపై ఎవరెవరికి ఫిర్యాదు చేయాలనేది పార్టీ అధ్యక్షుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Etala Rajender: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయ దుందుభి మ్రోగిస్తుంది
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!