DGP Mahender Reddy: ములుగు జిల్లాలో ముగిసిన పర్యటన.. ముఖ్య లక్ష్యం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Mahender Reddy Mulugu District Tour Ends: ములుగు జిల్లా వెంకటాపురంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ – ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల కదలికలను నియంత్రించేందుకు ఎలాంటి వ్యూహాలు చేపట్టాలన్న విషయంపై నాలుగు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో డీజీసీ సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో పాటు ఇంటిలిజెన్సీ ఐజీ ప్రభాకర్ పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణలో కొత్త కమిటీ ఏర్పాటు చేస్తోందన్న సమాచారం అందడంతో.. పోలీస్ బాస్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ సందర్భంగా భారీ బందోబస్తు, పోలీసు బలగాల్ని ఏర్పాటు చేశారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ముఖ్య లక్ష్యమని, ఆ దిశగా ఆపరేషన్స్ కొనసాగిస్తానని డీజీజీ మహేందర్ పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీని విజిట్ చేయడం జరిగిందని, సీనియర్ అధికారులతో సమావేశమయ్యామని తెలిపారు. మావోయిస్టులు లొంగిపోయి.. జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా.. సెప్టెంబర్ నెలలో మావోయిస్టు పార్టీ 18వ వార్షికోత్సవాలు జరిగాయి. ఈ తరుణంలోనే.. తెలంగాణలో కొత్త కమిటీ విషయంపై మావోయిస్టు పార్టీ నుంచి సంకేతాలు అందాయి. దీంతో, పోలీసులు అలర్ట్ అయ్యారు. వార్షికోత్సవాల సమయం నుంచే మావోయిస్టుల్ని పట్టుకోవడానికి రంగంలోకి దిగారు. ఇప్పుడు పోలీస్ బాస్ అక్కడ పర్యటించడం, ప్రత్యేక సూచనలు ఇవ్వడంతో.. పోలీసులు జోరు పెంచారు.
Also Read
తాజావార్తలు
-
Dharmasthala Case: ధర్మస్థల కేసులో కీలక పరిణామం.. కోర్టుకు 7000 పేజీల నివేదిక..
-
Ketan Agarwal: కేతన్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతులెత్తేసిన పోలీసులు!
-
Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!