Dasoju Sravan: కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ కమిషన్ ప్రాజెక్ట్ గా మార్చారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడుతున్నారని.. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టులో అంబేద్కర్ పేరు తీసేసి కాళేశ్వరం పేరు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ ఫ్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తి చేసిన ప్రాజెక్టులలో ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమం ద్వారా కేసీఆర్ మోసాలను ఎండగడుతాం అని అన్నారు.
కౌలు రైతులు దుర్భర జీవితాన్ని గుడపుతున్నారని… ప్రభుత్వ వారిని గుర్తించడం లేదని అన్నారు. వ్యవసాయ కూలీలు ఇబ్బందులు పడుతున్నారని.. రైతు కూలీలకు భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. పోడు భూములను హరితహారం పేరులో ప్రభుత్వం గుంజుకుని హక్కు పత్రాలు ఇవ్వలేని ఆరోపించారు. ప్రతీ గిరిజన రైతుకు,పోడు రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని దాసోజు శ్రవణ్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరణి వల్ల భూమి ఉన్న రైతు బిక్షగాడుగా మారాడని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి ఎందుకు మీటింగ్ పెట్టడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో రైతులకు రుణాలు ఇవ్వకుండా ఎగవేసి బడాబాబులకు రుణాలు ఇస్తున్నారని విమర్శించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న లక్షా 30 వేల కోట్లు ఎగవేసేలా ఉన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పంటలను నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
Also Read
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
- Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
తాజావార్తలు
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..