CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయని సీపీ సీవి ఆనంద్ అన్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ లో అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతో సహకరించిందని తెలిపారు. ఏడాది ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగానే హ్యాక్ సమ్మిట్ అన్నారు. నగరంలో నార్కోటిక్ డ్రగ్స్ పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. నా మీద రోజుల్లో మరో రెండు సమ్మిట్లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఆ సమ్మిట్ లో ఒకటి మహిళల భద్రత మరొకటి చిన్నపిల్లల లైంగిక దాడుల అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 40 నుండి 50% కేసులు సైబర్ క్రైమ్ కు చెందిన కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. స్నాచింగ్ లాంటి నేరాలని ఏ విధంగా కట్టడి చేసామో సైబర్ క్రైమ్ లో కూడా అలా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
Read also: CM Jagan : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీసీ కుల గణనకు కమిటీ
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
- Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
ప్రస్తుతము సెల్ఫోన్ వద్దంటే కూడా చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయన్నారు. ఎంతోమందిని దగ్గరికి చేస్తున్నాయని సీవి అన్నారు. రకరకాల వాట్సప్ గ్రూపులతో.. గత రెండేళ్ళుగా లోన్ యాప్స్ తో ఎంతోమంది మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆనంద్ తెలిపారు. సైబర్ క్రైమ్ ఫై అవగాహన చైతన్యపు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నపిల్లల్లో కూడా సైబర్ క్రైమ్ పై చైతన్యం రావాలని తెలిపారు. అందుకే స్కూలు స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ లో పై కేసులు నమోదు చేయలేకపోతున్నారని అన్నారు. సైబర్ క్రైమ్ ఫై ఆయా రాష్ట్రాల్లో అవగాహన లేకపోవడం ఇందుకు కారణమన్నారు. తాజాగా సూడాన్ దేశానికి సంబంధించిన కొంతమంది ఏర్పోర్ట్, హోటల్స్ ని సైతం టార్గెట్ చేస్తూ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
-
UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!