Revanth Reddy: రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: ప్రభుత్వ యంత్రాంగం, రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. తన కష్టాన్ని అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. రైతులకు భరోసా కల్పించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు చేస్తూ ఎదురుదాడులతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. అందుకే… రైతు కోసం పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమ, నాణ్యతను పరిశీలించి అధికారులు కొనుగోలు చేసి తూకం వేస్తున్నారు.
Read also: Prabhas: ఊహించని రేంజ్లో సలార్.. హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్స్
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
అయితే మిల్లర్లు ధాన్యాన్ని దించడం లేదని రైతులు వాపోతున్నట్లు సమాచారం. కొందరు మిల్లర్లు ధాన్యం నాణ్యత లేదని, మరికొందరు ధర పేరుతో క్వింటాల్కు 3 కిలోలు తగ్గిస్తామంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. వారి షరతులకు అంగీకరిస్తేనే వాహనాల నుంచి కలప బస్తాలను దింపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ జాప్యం వల్ల లారీల యజమానులు రైతుల నుంచి అదనపు అద్దె కూడా వసూలు చేస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Age Limit Increased: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి పెంపు
-
Jasprit Bumrah-BCCI: ఆఫ్ఘనిస్థాన్తో టెస్టు.. జస్ప్రీత్ బుమ్రాకు బీసీసీఐ కండిషన్!
-
Mirai 2: ‘మిరాయ్ 2’ వీఎఫ్ఎక్స్ కోసం… తేజ సజ్జా స్మార్ట్ ప్లానింగ్ వైరల్
-
Red Poha Upma: బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? ఉదయాన్నే కేవలం 10 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి!
-
Ravichandran Ashwin: మాహి వస్తున్నాడా? ధోనీ రిటైర్మెంట్ వార్తల మధ్య అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..