GHMC Meeting: జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం.. బీఆర్ఎస్, బీజేపీ మధ్య వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GHMC Meeting: మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సభ ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. ఎస్ఆర్డిపి రెండో విడత పనులు ఏమయ్యాయంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీ నినాదాలు చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికుల ఆందోళనకు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు. తీర్మానం చేయాలని కోరారు.
Read also: Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
- OTR : గ్రేటర్ ఎన్నికల కోసం సీరియస్ గా ఉన్న గులాబీ పార్టీ
సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సమాధానం చెప్పినా అర్థం కావడం లేదన్నారు. ఇక నుంచి కమిషనర్ ను తమిళంలో సమాధానం చెప్పాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పోటాపోటీగా ప్రచారంలో మాట్లాడారు. ఈ సమయంలో ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మార్షల్స్ను పిలవాల్సి ఉంటుందని మేయర్ వ్యాఖ్యానించారు. కాగా, జీహెచ్ఎంసీ సమావేశానికి జర్నలిస్టులకు మేయర్ అనుమతి నిరాకరించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జర్నలిస్టులను సదస్సుకు అనుమతించారు. అయితే నేటి సమావేశానికి జర్నలిస్టులను అనుమతించలేదు. కాన్ఫరెన్స్ హాలులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!