CM Revanth Reddy: థేమ్స్ తరహాలో మూసి నది.. లండన్ టూర్లో రేవంత్ కీలక ఒప్పదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పునరుజ్జీవనంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులు, థేమ్స్ రివర్ అథారిటీ అధికారులు, నిపుణులతో మూడు గంటల పాటు సమావేశమయ్యారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై వారితో చర్చించారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని థేమ్స్ నది పాలకమండలి పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఈ సమావేశంలో హామీ ఇచ్చింది. థేమ్స్ నది ప్రక్షాళన తనను లండన్ వెళ్లేలా ప్రేరేపించిందని సీఎం రేవంత్ అన్నారు. మూసీ నది పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారంతో ముందుకు సాగుతుందని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. సాధ్యమయ్యే అనేక సహకార అంశాలపై మరింత సమగ్ర చర్చ జరిగింది. మూసీని పునరుద్ధరణ, సుందరీకరణ చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని చెరువులకు, ప్రజలకు నీటి సరఫరా సులువవుతుందని, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని సీఎం రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు.
Read also: BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
ఈ క్రమంలోనే మూసీ నది పరివాహక ప్రాంతమంతా ఉపాధి, ఆర్థికాభివృద్ధి జోన్గా మార్చాలని కొద్దిరోజుల క్రితం జరిగిన అధికారుల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై ఈరోజు పోర్ట్ ఆఫ్ లండన్ అధికారులతో చర్చలు జరిపారు. మూసీ నది ప్రక్షాళనకు సహకరిస్తామని రేవంత్ రెడ్డికి అధికారులు హామీ ఇచ్చారు. భూమిపై ఉన్న చాలా నగరాలు చారిత్రాత్మకంగా నదులు, సరస్సులు లేదా సముద్రాల వెంట అభివృద్ధి చెందాయి. పట్టణ మానవ నివాసాలకు నీటి వనరులు జీవనాధారం. హైదరాబాద్ మూసీ నదితో అభివృద్ధి చెందింది. కానీ హుస్సేన్సాగర్ సరస్సు మరియు ఉస్మాన్సాగర్ వంటి ఇతర ప్రధాన నీటి వనరుల చుట్టూ కేంద్రీకృతమై ఉన్న అభివృద్ధి ప్రత్యేకమైనది. మూసీని పునరుజ్జీవింపజేసి పూర్తి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత.. నదులు, సరస్సుల ద్వారా హైదరాబాద్కు విద్యుత్ సరఫరా అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
తాజావార్తలు
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!