CM Revanth Reddy : ఇంకా వరద ముప్పు పోలేదు. అప్రమత్తంగా ఉండాల్సిందే
- మెదక్ ఎస్పీ కార్యాలయంలో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ
- 45 నిమిషాల పాటు కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులతో వరద పరిస్థితిపై సీఎం సమీక్ష
- ఇంకా వరద ముప్పు పోలేదు. అప్రమత్తంగా ఉండాల్సిందే
- వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలి
- పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి నివేదిక ఇవ్వాలి -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వరద పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ వరద ముప్పు ఇంకా పూర్తిగా తగ్గలేదని, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ, ఆస్తి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
Bihar High Alert: బిహార్లో హై అలర్ట్.. నేపాల్ గుండా భారత్లోకి ఉగ్రవాదులు..
Also Read
ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో జరిగిన నష్టాన్ని వెంటనే అంచనా వేసి సమగ్ర నివేదిక అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. రైతులకు తక్షణ ఉపశమన చర్యలు అందేలా చూడాలని ఆయన సూచించారు. అలాగే రవాణా సౌకర్యం దెబ్బతిన్న ప్రాంతాల్లో రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి, సాధారణ రాకపోకలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వరదల ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
తాజావార్తలు
-
New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
-
Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
-
PoK Protest: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో హింసాకాండ.. 12 మంది మృతి, రేంజర్ల మోహరింపు..
-
Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
-
Mudragada Padmanabham: మరణానంతరం ఎలా ఉండాలో ముందే లేఖ రాసిన ముద్రగడ.. ఆసక్తికర అంశాలు
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!