నేడు ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్న బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల రాష్ట్రంలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు.. ఇటు రాష్ట్రం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా బండి అరెస్టును వివిధ వర్గాలు ఖండించాయి. అయితే తనను అరెస్టు చేసే సమయంలో తెలంగాణ పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని బండి సంజయ్ అరోపించారు. అంతే కాకుండా తన అరెస్టు వ్యవహారం పై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి కూడా ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రోజు ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కానున్నారు.
Read Also: రేపు, ఎల్లుండి కొన్ని ఎంఎంటీస్ రైళ్లు రద్దు
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
ఇందు కోసం గురువారం బండి సంజయ్ ఢిల్లీ కి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం ప్రివిలేజ్ కమిటీ ముందు ఎంపీ బండి సంజయ్ హాజరు అవుతారు. తెలంగాణ పోలీసులు తనను అరెస్టు చేసిన విధానాన్ని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ తెలియపరుస్తారు. కాగా ఉద్యోగుల బదిలీ గురించి తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ వో నెంబర్ 317 ను సవరించాలని బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేస్తు.. దీక్ష చేశారు. అయితే బండి సంజయ్ దీక్ష సమయంలో కరోనా నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!