BJP Leader Prakash Reddy : మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటల పచ్చి అబద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్రానికి పెద్ద మొత్తంలో నేషనల్ హైవే పథకాలకు నిధులు మంజూరు చేయడంపై జరిగిన కార్యక్రమంలో ఎక్కడ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ని బీజేపీ అడ్డుకున్నది లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. విలేకరుల సమావేశంలో బీజేపీ అడ్డుకున్నది అని చెప్పడం పచ్చి అబద్ధమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇవ్వడం లేదు అని ఒక పక్క పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్న రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి నేషనల్ హైవే ప్రాజెక్టులకు 25 వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు ఒప్పుకోవడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చిన నిధులుపైన అబద్ధాలు చెప్పకుండా ఒప్పుకోవాలని, నితిన్ గడ్కరీ అభివృద్ధికి సూచిక అని మాట్లాడడం సంతోషకరమన్నారు. బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అనే లక్ష్యంతో ముందుకు వెళుతుందన్నారు. నేషనల్ హైవే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపినట్లుగా వివరించడం అభివృద్ధి కాదా ? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వివాదాలు, చికాకులు తప్పవు!
-
Nitesh Rane: అమీర్ ఖాన్ మూడో పెళ్లిపై బీజేపీ మంత్రి నితేష్ రాణే విమర్శలు.. ‘లవ్ జిహాద్ బ్రాండ్ అంబాసిడర్’ అంటూ ఫైర్!
-
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
-
Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!