BRS Aroori Ramesh: ఆరూరి రాజీనామా ప్రకటన.. హనుమకొండలో పొలిటికల్ హై డ్రామా..
BRS Aroori Ramesh: హనుమకొండలోని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి వద్ద పొలిటికల్ హైడ్రామా నడిచింది. బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తానంటూ ఆరూరి రమేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.. ఆరూరి రమేష్ బీజేపీతో సంప్రదింపులు జరిపిన సంగతి కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. అయితే సరిగ్గా అదే సమయంలో బీఆర్ఎస్ నేతల రంగ ప్రవేశంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
Read also: Minister Taneti Vanitha: గీతాంజలి ఆత్మహత్యకు టీడీపీ- జనసేన సోషల్ మీడియా వేధింపులే కారణం
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
సీనియర్ నేత హరీశ్ రావు ఆదేశాల మేరకు ఉదయం ప్రశాంతనగర్ లోని అరూరి ఇంటికి బస్వరాజు సారయ్య, సుందర్ రాజ్ యాదవ్ తదితర పార్టీల నేతలు వెళ్లారు. ప్రెస్ మీట్ లో పాల్గొనకుండా అరూరిని అడ్డుకున్నారు. పంపిస్తే వస్తామని హరీష్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడారు. పార్టీ డిమాండ్ చేస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆ సమయంలో ఆరూరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. ఆరూరి అనుచరులు బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే అరూరిని బలవంతంగా శాంతింపజేసేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. “చివరి నిమిషంలో వస్తే?” ఈ సందర్భంగా అరూరి కన్నీళ్లు పెట్టుకోలేదు. అయితే హరీష్ రావు సాయంత్రం వస్తారని, అంతా మాట్లాడతారని ఆరూరికి చెప్పారు. వారితో కాసేపు మాట్లాడి అక్కడికి వచ్చిన కారులో ఆరూరి ఎక్కారు. అంతే అక్కడ పొలిటికల్ డ్రామా షురూ అయ్యింది.
Read also: Shopping mall Hero: షాపింగ్ మాల్ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
అయితే ఆ సమయంలో ఆరూరి అనుచరులు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆరూరి ఆగడంతో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఆరూరిని ఆపే క్రమంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరూరి వేసుకున్న షర్ట్ చినిగింది. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే వరంగల్ ఎంపీ సీటు విషయంలో ఆరూరి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నేతలు అరూరి రమేష్ను తమ వెంట తీసుకెళ్లడంపై బీజేపీ నాయకురాలు రావు పద్మ స్పందించారు. తనని బీఆర్ఎస్ కిడ్నాప్ చేసారని ఆరోపించారు. బీజేపీలో చేరతానని ఆరూరి నిన్న స్పష్టం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిసిన తర్వాత.. ఢిల్లీ వెళ్లి బీజేపీ కండువా కప్పుకుంటానని.. ఈ సమయంలో బీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేయడం సరికాదని పద్మ అన్నారు. అయితే ఇదంతా చూసిన కొందరు ఇంత డ్రామాలతో ఎవరిని ఉద్దరించడానికి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Mudragada Padmanabham: ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా.. ఎందుకో తెలుసా..?
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?