Bandi Sanjay: జనం గోడు పట్టించుకోకుండా కేసీఆర్ టూర్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి పొందింది. ఆర్టీసీ తక్కువ రేటు లభిస్తుండడంతో ఇతర రాష్ట్రాల్లో కొంటుంది. రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారికి సహాయం చేస్తే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడాలి.
Also Read
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
- 22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
- Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
రాష్ట్రంలో ఒక్కొక్కరిపై లక్ష రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. బీజేపీ పెరుగుదలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ లోకి వెళ్ళాడు. సీఎం ఆఫీస్ లాగా కాసులకు కక్కుర్తి పడే అధికారులు పీఎంవో ఆఫీస్ లో లేరు . జిమ్మిక్కులు చేస్తూ రాష్ట్రంలో ఒక నెల పెన్షన్ డబ్బులను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. వడ్లను తక్కువ ధరకు అమ్ముకుని రైతులను వద్దంటే పంట వేయని రైతులను ఇద్దరిని ప్రభుత్వం ఆదుకోవాలి.
కొనుగోలు కేంద్రాల్లో సరియైన సిబ్బంది, వసతులు లేవు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. అడ్డదారిలో పైసలు సంపాదించిన వారందరినీ సీఎంవో ఆఫీస్ లో పెట్టుకున్నారు. కొడుకేమో డబ్బు దోచుకుని విదేశాల్లో పెట్టడానికి వెళితే తండ్రేమో మోడీ వస్తే మొఖం చెల్లక పోయిండు. ఫామ్ హౌస్ లో నుండి ముఖ్యమంత్రి బయటకు రావడమే సంచలనం. ఏడు సంవత్సరాలు రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నానని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం కొనడం లేదని అంటున్నాడన్నారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..