Bandi Sanjay: జనం గోడు పట్టించుకోకుండా కేసీఆర్ టూర్లా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో ప్రజలందరూ అనేక సమస్యలతో బాధపడుతుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి మాత్రం దేశమంతా తిరుగుతున్నాడని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు.
రాష్ట్ర ప్రజల ఇబ్బందులను గుర్తించే స్థితిలో ముఖ్యమంత్రి లేడు. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 30 రూపాయల జీఎస్టీ విధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 65 వేల కోట్లు లబ్ధి పొందింది. ఆర్టీసీ తక్కువ రేటు లభిస్తుండడంతో ఇతర రాష్ట్రాల్లో కొంటుంది. రాష్ట్రంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితులున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మరణించిన వారికి సహాయం చేస్తే ఇక్కడి ప్రజలను ఎవరు కాపాడాలి.
Also Read
- Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
- Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
- High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
- Thummidihatti Barrage: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య తుమ్మిడిహట్టి పంచాయితీ.. నేడు కేంద్రం సమక్షంలో చర్చలు..!
రాష్ట్రంలో ఒక్కొక్కరిపై లక్ష రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. బీజేపీ పెరుగుదలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి డిప్రెషన్ లోకి వెళ్ళాడు. సీఎం ఆఫీస్ లాగా కాసులకు కక్కుర్తి పడే అధికారులు పీఎంవో ఆఫీస్ లో లేరు . జిమ్మిక్కులు చేస్తూ రాష్ట్రంలో ఒక నెల పెన్షన్ డబ్బులను ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్. వడ్లను తక్కువ ధరకు అమ్ముకుని రైతులను వద్దంటే పంట వేయని రైతులను ఇద్దరిని ప్రభుత్వం ఆదుకోవాలి.
కొనుగోలు కేంద్రాల్లో సరియైన సిబ్బంది, వసతులు లేవు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారు. అడ్డదారిలో పైసలు సంపాదించిన వారందరినీ సీఎంవో ఆఫీస్ లో పెట్టుకున్నారు. కొడుకేమో డబ్బు దోచుకుని విదేశాల్లో పెట్టడానికి వెళితే తండ్రేమో మోడీ వస్తే మొఖం చెల్లక పోయిండు. ఫామ్ హౌస్ లో నుండి ముఖ్యమంత్రి బయటకు రావడమే సంచలనం. ఏడు సంవత్సరాలు రైతులు పండించిన ప్రతి గింజ కొంటున్నానని ముఖ్యమంత్రి అబద్ధం చెప్పాడు. ఇప్పుడేమో కేంద్రం కొనడం లేదని అంటున్నాడన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్ రద్దు.. కారణమిదే!
-
Pujara Team: కోహ్లీ, సచిన్లకు మిడిల్ ఆర్డర్ బాధ్యతలు.. రహానేకు షాక్… లక్ష్మణ్కే ఓటు..
-
Minister Ponnam: గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష..
-
SCO Summit: పాక్ వక్రబుద్ధి.. ఎస్సీవో గ్రూప్ ఫొటో నుంచి మోడీ చిత్రం తొలగింపు
-
Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!