Bandi Sanjay : కేసీఆర్ దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత నెలకొంది. యాసంగి ధాన్యం మేమే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ధర్మం గెలుస్తుందని, బీజేపీ పోరాటం దీక్ష ఫలితంగా సీఎం దిగొచ్చి ధాన్యం కొంటామని చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ రైతుల, బీజేపీ కార్యకర్తల విజయమని ఆయన అన్నారు. కింద పొగ పెడితే తట్టుకోలేక కుర్చీ కోసం ధాన్యం కొంటామని ప్రకటించారని, వరి వేస్తే ఉరి అన్న సీఎం చేతనే వరిని కొనిపిస్తున్నామన్నారు. రైతుల కోసం దెబ్బలు తిన్నామని, రైతులు తిరగనియ్యరని భయపడి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పాడన్నారు.
తెలంగాణ రైతుల నుండి ధాన్యం కొనుగోలు కోసం 97 వేల కోట్లు ఖర్చు చేసిందని, సీఎంతోక ముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు. కేంద్రం కొనేందుకు సిద్ధంగా ఉందని చెప్పామని, కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తామని చెప్పింది… ధాన్యం కొనుగోలు చేయమని చెప్పింది ఆయనే అని, ఇప్పటికే రైతులు తక్కువ ధరకు తమ పంటను అమ్ముకున్నారన్నారు. ఆ రైతుల పరిస్థితి ఏంది.. ఆ రైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
https://ntvtelugu.com/cm-kcr-clarity-about-paddy-procurement/
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?