OMC Case: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఊరట.. ఓఎంసీ కేసులో అభియోగాలను కొట్టివేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OMC Case: సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. 2004-2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శ్రీలక్ష్మి, ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆమెపై అభియాగం ఉండటంతో.. సీబీఐ కేసు నమోదు చేశారు. దీంతో ఏడాదిపాటు శ్రీలక్ష్మీ జైలులోనే ఉన్నారు. ఓఎంసీకి అనుకూలంగా శ్రీలక్ష్మీ వ్యవహరించారని ఆమెపై సీబీఐ అభియోగాలు మోపింది. సీబీఐ అభియెగాలను శ్రీలక్ష్మీ ఖండించినా.. ఈ విషయమై కోర్టు నుండి పై కోర్టు వరకు శ్రీలక్ష్మీ తన వాదనలను వినిపించారు. ఇండ్రస్టీయల్ సెక్రటరీగా తన పరిధి దాటకుండా వ్యవహరించారని శ్రీలక్ష్మీ తరుపున న్యాయవాదులు హైకోర్టులో వాదనలను వినిపించారు. మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బాధ్యతల నేపథ్యంలో ఓఎంసీ వ్యవహారాలను చూశారని న్యాయవాదులు వినిపించారు. ఇక శ్రీలక్ష్మీ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో చాలా మంది దరఖాస్తులు చేసుకున్నా అయినాకూడా గాలి జనార్ధన్ రెడ్డికి మేలు కల్గించేలా వ్యవహరించారనే ఆరోపణనలను ఆమె ఎదుర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ వాదించింది. ఆరుమాసాలుగా ఉన్న లీజును మూడేళ్లను పొడిగించారని సీబీఐ హైకోర్టులో తన వాదనలను వినిపించింది. దీనిపై చార్జీషీటులో ఈఅంశాలను సీబీఐ ప్రస్తావించింది.
Also Read
- AIDWA: రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాల్సిందే.. ఐద్వా డిమాండ్
- Ponguleti Srinivas Reddy : గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
ఓఎంసీ కేసులో సీబీఐ సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై దాఖలైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు నేడ(మంగళవారం) కొట్టివేసింది. ఓఎంసీకి మైనింగ్ లీజును కేటాయించిన సమయంలో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా లేరని ఆమె తరఫు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. ఓఎంసీ కేసును త్వరగా విచారించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణను హైకోర్టు వేగవంతం చేసింది. గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ సూచన చేసింది. దీంతో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ల విచారణపై కోర్టు దృష్టి కేంద్రీకరించింది.
Kunamneni Sambasiva Rao: తమిళి సై తెలంగాణను వీడాలి.. మోడీ రావొద్దు
తాజావార్తలు
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
Dude 2: ఆ క్రేజీ ఐడియా వర్కవుట్ అయితే ‘డ్యూడ్ 2’ పక్కా.. అంచనాలు పెంచేసిన డైరెక్టర్!
-
Toxic : టాక్సిక్ రిలీజ్ ఉన్నట్టా? లేనట్టా?
-
POK Protest: పీఓకేలో రక్తపాతం.. పాకిస్తాన్ దుర్మార్గాలపై భారత్ ఆగ్రహం..
-
Rajinikanth : ‘జైలర్ 2’తో బాకీ తీర్చేందుకు వస్తున్న రజినీకాంత్
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!