తెలంగాణ హైకోర్టులో సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు.
RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ మీద సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమి తమదే అని ఆర్పీ సింగ్, ఆయన భార్య హారవిందర్ సింగ్ చెబుతున్నారు. ఈ భూమిని గతంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. 3ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్…
గచ్చిబౌలి పోలీసుల నోటీసులపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ స్పందించింది. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. పోలీసుల విచారణకు తాను పూర్తిగా సహకరించినట్లు తెలిపింది.
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
దేశంలో ఎందరో ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. దేశంలోనే అత్యంత ధనవంతులైన ఐఏఎస్ అధికారుల్లో పేరున్న ఐఏఎస్ అధికారి ఒకరు ఉన్నారు. ఆయన నెలకు రూ.1 జీతం మాత్రమే తీసుకోవడం విశేషం. ఆయన పేరు అమిత్ కటారియా. ఆయన నికర విలువ కోట్లలో ఉంటుంది.
IAS Officer: మాజీ ఐఏఎస్ ఇంటి నుంచి రూ.42 కోట్ల 85 లక్షల నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. బిఎస్పి ప్రభుత్వంలో తన ప్రాభవాన్ని నెలకొల్పిన మాజీ ఐఎఎస్ అధికారి మొహిందర్ సింగ్ కమలం ప్రాజెక్టు నిర్వాహకులతో కుమ్మక్కయ్యారని ఈడీ రైడ్లో లభించిన పత్రాల ద్వారా కూడా స్పష్టమైంది . అందరూ దీని కోసమే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. చండీగఢ్ లోని అతని ఇంట్లో లభించిన పత్రాలు.., మొహిందర్ సింగ్ తోపాటు చాలా మంది వ్యక్తులను…
IAS Srinath Inspirational Story: కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో పోర్టర్గా పనిచేసిన శ్రీనాథ్ కథ అందరికి స్ఫూర్తి. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని., తన కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉండడంతో కూతురికి మెరుగైన విద్యను అందించి జీవితాన్ని అందించాలనే శ్రీనాథ్ ఆందోళన అతన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనాథ్ తన కూతురికి మంచి జీవితం కోసం రైల్వే స్టేషన్లో…
Preeti Sudan has UPSC Chairperson: 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త యూపీఎస్సీ ఛైర్ పర్సన్ ప్రీతి సుదాన్ గురించి చూస్తే.. Kerala…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
IAS Officer Wife: గుజరాత్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి రణ్జీత్ కుమార్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్లో సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య సూర్య జై తమిళనాడుకు చెందిన ఓ గ్యాంగ్స్టర్తో పరిచయం ఏర్పడింది.