Shamirpet Incident: శామీర్పేట్ కాల్పుల ఘటనలో ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shamirpet Celebrity Resort: హైదరాబాద్ శివార్లలోని సమీర్పేట కాల్పుల ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా పిల్లలతో పాటు భార్య.. భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
ఏం జరిగింది..
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
సిద్ధార్థ దాస్, స్మిత దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే 2019లో విభేదాల కారణంగా స్మిత తన భర్త నుంచి విడిపోయింది. అయితే స్మిత మాత్రం మనోజ్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. వారు ప్రస్తుతం సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో నివసిస్తున్నారు. కానీ స్మిత పిల్లలను కూడా ఉంచుకుంది. పిల్లల సంరక్షణ కోసం సిద్ధార్థ దాస్ స్మిత విల్లాకు వచ్చాడు. అక్కడ జరిగిన ఘర్షణలో మనోజ్ కుమార్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఈ విషయాన్ని సిద్ధార్థ దాస్ పోలీసులకు సమాచారం అందించాడు. అలాగే ఎయిర్ గన్ కావడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు. మనోజ్ పిల్లలను కొట్టాడని సిద్ధార్థ దాస్ ఆరోపిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేదని స్మిత చెబుతున్నట్లు తెలుస్తోంది.
Read also: Raja Singh: రాజాసింగ్కు మరో షాక్.. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్ గౌడ్..?
ఇదిలావుంటే, ఇప్పటికే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సిదార్థ్-స్మితాల కొడుకు లేఖ రాశాడు. అందులో మనోజ్ తమతో పనులు చేయించడంతో పాటు వేధిస్తున్నాడని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల శిశు సంక్షేమ కమిటీ సిద్ధార్థ్-స్మితల కుమారుడిని వారి సంరక్షణలో ఉంచింది. అయితే మనోజ్ తన సోదరిని కూడా కొడుతున్నాడని సిడబ్ల్యుసితో పాటు తన తండ్రి సిద్ధార్థ దాస్కు చెప్పాడు. ఈ క్రమంలో సిద్ధార్థ దాస్ విశాఖ నుంచి శామీర్ పేట చేరుకున్నాడు. ప్రస్తుతం సిద్ధార్థ్ వైజాగ్లో పనిచేస్తున్నాడు. అలాగే స్మిత, మనోజ్లు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారని సమాచారం. మనోజ్ కొన్ని సీరియల్స్లో కూడా నటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురి స్టేట్మెంట్ను నమోదు చేయనున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!