Ayodhya Ram Mandhir: హైదరాబాద్ నుంచి అయోధ్యకు.. 1,265 కిలోల భారీ లడ్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandhir: అయోధ్య శ్రీరాముడి దగ్గర హైదరాబాద్లో భారీ లడ్డూలు తయారయ్యాయి. హైదరాబాద్ కంటోన్మెంట్ పికెట్ ప్రాంతానికి చెందిన శ్రీరామ క్యాటరింగ్ సర్వీసెస్ యజమాని నాగభూషణం రెడ్డి, కృష్ణకుమారిలు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 1,265 కిలోల భారీ లడ్డూను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. వారు దానిని అయోధ్యకు పంపుతారు. ఆలయ నిర్మాణానికి భూమిపూజ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన వరకు 1,265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా నాగభూషణం దంపతులు అదే నెంబరుతో లడ్డూను తయారు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటలకు పికెట్లోని తమ నివాసం నుంచి లడ్డూ శోభాయాత్ర ప్రారంభించారు. ఈ విషయమై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధి చంపత్రాయ్ను సంప్రదించి అనుమతి పొందారు. ఆయన సూచనలతో 1,265 కిలోల బరువున్న లడ్డూలను తయారు చేశామన్నారు.
Read also: Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రి..
విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రసాద సామగ్రిని పంపారు. బషీర్ బాగ్లోని శ్రీ నాగలక్ష్మీ మాత దేవాలయం నుండి అయోధ్య ధామ్ వరకు వెళ్తున్న ప్రసాద సామగ్రి వాహనాన్ని జెండాను ఎగురవేశారు. విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి రామారావు మాట్లాడుతూ దాతల సహకారంతో 45 రోజులపాటు నిత్యం 5 వేల మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అయోధ్యలో అన్నదానం కోసం కమిటీని నియమించింది. ఈ కార్యక్రమం సంక్రాంతి (14) నుంచి ఫిబ్రవరి 28 వరకు జరిగింది. హైదరాబాద్ నుంచి దాదాపు 150 మంది విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ కార్యకర్తలు వాలంటీర్లుగా అయోధ్య వెళ్తున్నారని తెలిపారు. అలాగే రోజూ 35 మంది వంటవాళ్లు వండి వడ్డించబోతున్నారు. అయోధ్యలోని గోలాఘాట్ రోడ్డులో ఉన్న శ్రీరామస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. ఆహార తయారీకి అవసరమైన 40 టన్నుల వివిధ సామాగ్రిని ఇప్పటికే సేకరించి అవసరమైన దాతల నుండి పంపినట్లు రామారావు తెలిపారు.
Big Alert: పట్నం బాట పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద మొదలైన రద్దీ..!
తాజావార్తలు
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
-
RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!