Ponguleti Srinivas Reddy: ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రియాంక గాందీ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దోపిడి రాజ్యానికి ఇందిరమ్మ రాజ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలుపును మోడీ ఆపాలేరు కేసీఆర్ ఆపలేరు అని ఆయన అన్నారు. మోడీ, కేసీఆర్ ఇద్దరి బంధం ఫెవికల్ బంధం.. ఉమ్మడి వరంగల్ జిల్లా 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుంది.. ఖమ్మం జిల్లా 10కి 10 స్థానాలు కాంగ్రెస్ కూటమి గెలుస్తుంది.. ఎర్రబెల్లి దయాకర్ రావు డబ్బును నమ్మకొని రాజకీయం చేస్తున్నాడు అంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Read Also: Fly: కొలొనోస్కోపీ చేయించుకున్న వృద్ధుడు.. పెద్ద పేగును చూసి డాక్టర్లు షాక్.. ఎందుకంటే..!
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
యశస్వినీ రెడ్డి మాత్రం ప్రజలను నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోనియా గాంధీ ప్రకటించి ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో అమలు చేస్తుంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎర్రబెల్లి దయాకర్ రావు మాయ మాటలు చెబితే ఓట్లేశారు.. కానీ, నాలుగో సామా మాత్రం దయాకర్ రావు చెప్పే మాయ మాటలను జనం నమ్మడం లేదు.. దయాకర్ రావుకి తగిన బుద్ది చెప్పబోతున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!