ఏఐ+ త్వరలో భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. ఈ సంస్థ బడ్జెట్ ధరలలో ఏఐ+ నోవా 2 5G, నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఏఐ ప్లస్ తన రాబోయే స్మార్ట్ఫోన్ల విడుదల తేదీ, డిజైన్, స్పెసిఫికేషన్ల గురించి సమాచారాన్ని పంచుకుంది. నోవా సిరీస్కు చెందిన రాబోయే స్మార్ట్ఫోన్లు 5 కలర్ ఆప్షన్స్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. అంతకుముందు, ఈ సంస్థ గత సంవత్సరం జూలైలో నోవా 5G…
MWC 2026 – The IQ Era: ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ టెక్ ఈవెంట్గా గుర్తింపు పొందిన MWC Barcelona 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. స్పెయిన్ లో జరుగుతున్న ఈ మెగా టెక్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు, స్టార్ట్ప్లు, డెవలపర్లు, టెక్ పరిశ్రమ నిపుణులు హాజరు కానున్నారు. ఈ ఏడాది ఈవెంట్ కు “The IQ Era” అనే థీమ్ తో ఈవెంట్ ను కొనసాగనించనున్నారు. స్మార్ట్ కనెక్టివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
Another Domestic Smartphone Brand entered the mobile market: మరో మొబైల్ మార్కెట్లోకి మరో దేశీ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రియల్మీ మాజీ సీఈఓ మాధవ్ సేథ్ ఇటీవల ‘నెక్స్ట్క్వాంటమ్’ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ నుంచి ‘ఏఐ+’ బ్రాండ్ పేరుతో నేడు రెండు స్మార్ట్ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఏఐ+ పల్స్, ఏఐ+ నోవా స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇందులో ఏఐ+ పల్స్ 4జీ స్మార్ట్ఫోన్ కాగా.. నోవా 5జీ స్మార్ట్ఫోన్. ఈ స్మార్ట్ఫోన్లలో…