ఫుడ్ ఆర్డర్ లేట్ అయ్యిందని ఓ వ్యక్తి డెలివరీ బాయ్ పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫుడ్ ఆర్డర్ ఆలస్యంగా తెచ్చాడని డెలివరీ బాయ్పై దారుణంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగళూరులోని శోభా థియేటర్ సమీపంలో.. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఓ వ్యక్తి. అది కాస్త ఆలస్యంగా…
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘జొమాటో’ తమ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దీపావళి పండగ వేళ ప్లాట్ఫామ్ ఫీజును జొమాటో పెంచింది. ఇక నుంచి ప్రతి ఆర్డర్పై రూ.10 వసూలు చేయనుంది. ఇంతకుముందు ప్లాట్ఫామ్ ఫీజు రూ.7గా ఉంది. పండుగ రద్దీ సమయంలో సేవలను విజయవంతంగా కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని జొమాటో తన యాప్లో పేర్కొంది. పెరిగిన ప్లాట్ఫామ్ ఫీజుతో కస్టమర్లు కంగుతింటున్నారు. జొమాటో ప్లాట్ఫామ్ ఫీజును పెంచడం ఇదే మొదటిసారి మాత్రం కాదు. జొమాటో…
Zomato : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఢిల్లీలో రెండు పెద్ద ప్లాట్ల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో దీపిందర్ గోయల్ మొత్తం ఐదు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
Zomato: దేశంలోని అతిపెద్ద ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ జొమాటో తన మహిళా డెలివరీ భాగస్వాములకు మెటర్నిటీ ఇన్సూరెన్స్ ప్లాన్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ బీమా పథకం ద్వారా తమ మహిళా డెలివరీ భాగస్వాముల గర్భం, ప్రసవం, సంబంధిత ఖర్చులను తామే భరిస్తుందని కంపెనీ పేర్కొంది.
Zomato Shares: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల తర్వాత, ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో షేర్లలో బూమ్ కనిపిస్తోంది. అయితే మరోసారి ఈ స్టాక్లో ఒత్తిడి కనిపిస్తోంది.