Pawan Kalyan: జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. లడ్డు వ్యవహారంపై ఇంత జరుగుతున్న ఒక్కరు మాట్లాడడం లేదని పార్టీ నేతలకు ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు. వైసిపి చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదని.. అన్నింటికీ నేనే మాట్లాడితే ఇంకా మీరు ఎమ్మెల్యేలు, మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులుగా ఉన్నది ఎందుకంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నేతల వ్యాఖ్యలపై అలర్ట్ గా ఉండాలని వారి…
CM Chandrababu: రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మంత్రులు, సీనియర్ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అప్రమత్తంగా ఉండాలని, వారి ట్రాప్లో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేస్తోందన్న చంద్రబాబు.. వైసీపీ నాయకులు చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఈ…