Off The Record : ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక ఎక్కువ టైం తీసుకోకుండా….త్వరగానే కోలుకుంది వైసీపీ. అంత దారుణ పరాభావం తర్వాత రెండు మూడేళ్ళపాటు అసలు రియాక్షనే ఉండబోదని అనుకున్నారు చాలా మంది. కానీ…. పార్టీ అధినాయకత్వం కోలుకోవడంతో పాటు… టాప్ టు బాటమ్ పార్టీని రీ ఛార్జ్ చేసే యాక్టివిటీని కూడా వెంటనే పెంచేసింది. దాంతో…. అన్ని ప్రాంతాల్లో క్యాడర్ యాక్టివ్ అవుతోంది. చాలా మంది నేతలు అప్పుడే 29 ఎన్నికలకు ప్లాట్ ఫామ్ సిద్ధం…
Off The Record: కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్టుగా… గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి కూడా చాలా రీజన్సే ఉన్నాయి. ఓవరాల్గా ఘోర పరాజయం ఒక ఎత్తయితే.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం కేవలం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాల వల్లే నష్టం జరిగిందన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే ఉంది. అలాంటి వాటిలో ఉమ్మడి అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని అంటున్నారు. ఇక్కడి శింగనమల, మడకశిర నియోజకవర్గాలనే ఉదాహరణగా తీసుకుంటే… రెండు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని…
తాడిపత్రిలో వైసీపీ మీటింగ్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.. అనంతపురంలో డంపింగ్ యార్డును తీసేసేందుకు రూ. 24 కోట్లు ఖర్చుపెట్టారని.. తాడిపత్రిలో డంపింగ్ యార్డ్ కు పది కోట్లు ఇచ్చారన్నారు.. కానీ ఒక్క రూపాయి కూడా వాడలేదని తెలిపారు. వైసీపీ నాయకులు మీటింగ్ తర్వాత చెత్తను ఎక్కడంటే అక్కడ పడేసి వెళ్లారన్నారు. రోడ్డుపైన వెళుతుంటే చెత్త దుర్వాసన వస్తుందని యాక్సిస్ బ్యాంకు వాళ్లు కంప్లైంట్ చేశారని చెప్పారు. మున్సిపాలిటీ…