బాలీవుడ్ బ్యూటీఫుల్, ఛార్మింగ్ గర్ల్ కియారా అద్వానీ.. ప్రెజెంట్ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. ఎంఎస్ ధోనీ అన్ టోల్డ్ స్టోరీతో ఓవర్ నైట్ క్రష్ బ్యూటీగా మారిన కియారా భరత్ అను నేను సినిమాతోను టాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక బాలీవుడ్ లో చేసిన లస్ట్ స్టోరీస్, కబీర్ సింగ్, గుడ్ న్యూస్ చిత్రాలతో లక్కీ లేడీగా మారింది. షేర్సా, భూల్ భూలయ్యా 2 చిత్రాలు…
శాండిల్ వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యశ్. వంద కోట్లు కొల్లగొట్టడం గగనం అనుకునే కన్నడ చిత్ర సీమలో కేజీఎఫ్తో రూ. 250 కోట్లు కేజీఎఫ్2తో రూ. 1200 కోట్లతో కలెక్షన్ల సునామీ సృష్టించి కన్నడ ఇండస్ట్రీకి ఓ సరికొత్త గుర్తింపు తెచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోష్తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్…
కేజిఎఫ్ సినిమాతో కన్నడలో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు యష్. కేజిఎఫ్ పార్ట్ వన్ తో పాటు పార్ట్-2 పూర్తి చేసిన తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. అసలు యష్ ఎలాంటి సినిమా ఒప్పుకుంటాడు అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సమయంలో గీతూ మోహన్ దాస్ అనే మలయాళ లేడీ డైరెక్టర్ కి మనోడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఇక ఈ సినిమా గురించి రకరకాల ప్రచారాలు తెరమీదకు వస్తున్నాయి…