ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ షియోమీ కొత్త ట్యాబ్లెట్ ను రిలీజ్ చేసింది. Xiaomi Pad 7S Pro ను చైనాలో ఆవిష్కరించింది. Xiaomi Pad 7S Pro ధర 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 3,300 (సుమారు రూ. 39,000) నుంచి ప్రారంభమవుతుంది. ‘ప్రో’ మోడల్ కావడంతో, ఇది 8GB, 12GB, 16GB RAM తో మల్టీపుల్ వేరియంట్లలో లభిస్తుంది. అత్యంత ఖరీదైన 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్…
Xiaomi Mix Flip 2: ఈ మధ్యకాలంలో ఫ్లిప్ ఫోన్స్ హవా మళ్లీ మొదలైందని చెప్పవచ్చు. ఈ ఫ్లిప్ ఫోన్స్ ధరలు కాస్త ప్రీమియంగా ఉన్న వినియోగదారులు వాటిని కొండడానికి తెగ ఉత్సహత చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే మార్కెట్ లో తన స్థానాలను కాపాడుకోవడానికి స్మాట్ ఫోన్ మొబైల్స్ తయారీ కంపినీలు వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా ఫోన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ.. మిక్స్ ఫ్లిప్ 2 ఫోల్డబుల్…